KTR Fire : శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్

Unable to maintain peace and security.. KTR fire on CM Revanth Trinethram News : Telangana : Sep 14, 2024, శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై…

Attacked on Women Journalists : రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ గూండాల దాడి

Revanth’s goons attacked two women journalists in Kondareddypalli, Revanth’s own village మహిళలు అని చూడకుండా సరిత, విజయ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ, ఫోన్లు, కెమెరాలు గుంజుకుని, భౌతిక దాడికి పాల్పడ్డ రేవంత్ గూండాలు. రాష్ట్రంలో…

Stray Dogs Attacked : ఇద్దరు చిన్నారులకు గాయాలు

వీధి కుక్కల స్వైర విహారం ఇద్దరు చిన్నారులకు గాయాలు గద్వాల పట్టణంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కలనిలో వీధి కుక్కలు స్వైర విహారం చేసి ఇద్దరు చిన్నారులపై దాడి చేశాయి… ఈ దాడిలో చిన్నారులు హస్మిత,రీషికి తీవ్ర గాయాలు కగా…

మాచర్లలో 52 మందిపై రౌడీషీట్

Rowdysheet on 52 of the Machers Trinethram News : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా దాడులకు తెగబడిన 52 మందిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన 14 మంది, మాచర్ల టౌన్‌కు…

Jagan : ‘గో బ్యాక్ జగన్ ‘కి 14 ఏళ్ళు

Go Back Jagan‘ is 14 years old Trinethram News : తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ఉద్యమం ఉవ్వెత్తున లెగుస్తున్న సమయమది. ఆ సమయంలోనే వైఎస్ జగన్ తన తండ్రి మరణాంతరం మృతి చెందిన అభిమానుల…

విశాఖలో కుటుంబంపై దాడి చేసిన నిందితుడి అరెస్ట్‌

Accused who attacked family in Visakha arrested Trinethram News Andhra Pradesh : విశాఖ నగర పరిధిలోని కంచరపాలెంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం లేదని పోలీసులు తేల్చారు. విశాఖ నగర పరిధిలోని…

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్

Trinethram News : ఎన్నికల వేళ ఏపీలో అల్లర్లు చెలరేగాయి. దీంతో పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి మొత్తం ఆందోళనకరంగా మారింది. కాగా ఈ ఘటనలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. పల్నాడు,…

పల్నాడు జిల్లా నరసరావుపేట టిడిపి పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాలపై దాడి

Trinethram News : నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు… పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు పై దాడి చేసి 3 కార్లను ధ్వంసం…

పాకిస్తాన్‌ నేవీ ఎయిర్‌ స్టేషన్‌పై ఉగ్రదాడి జరిగింది

బలూచిస్తాన్‌లోని టర్బాట్‌ నగరంలో సోమవారం రాత్రి పాకిస్తాన్‌ రెండో అతి పెద్ద నేవీ స్టేషన్‌పై దాడి చేసిన తరువాత నలుగురు తిరుగుబాటుదారులను భద్రతా దళాలు హతమార్చాయి.

కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం

గోల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు…

You cannot copy content of this page