ఏటీఎంలో చోరీ కి యత్నించిన వ్యక్తులు అరెస్ట్

వివరాలను వెల్లడించిన యర్రగుంట్ల సీఐ నరేష్ బాబు…. యర్రగుంట్ల వేంపల్లి రోడ్డు లో గల ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం లో చోరీకి యత్నించిన వ్యక్తులను యర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేశారు. Trinethram News : కడప జిల్లా : ఈనెల 17…

ATMకు నిప్పు పెట్టిన దొంగలు

Trinethram News : HYD: మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. మధుబనాకాలనీ వద్ద SBI ATMలోకి చొరబడ్డ ముఠా సభ్యులు తెరవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో మిషన్, 7 లక్షల కరెన్సీ నోట్లు…

యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం

యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం Trinethram News : నాయుడుపేట : నాయుడుపేట శ్రీకాళహస్తి బైపాస్ వద్ద యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగుడు చోరీకి యత్నించాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ ధరించి ఏటీఎంను గునపంతో పగులగొట్టే ప్రయత్నం…

ఎస్బీఐ ఏటీఎంలో రూ.30 లక్షల చోరీ

Theft of Rs.30 lakh in SBI ATM Trinethram News : 4th Aug 2024 అనంతపురం అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో…

Police Raids : గోదావరిఖని 1 టౌన్ పరిధిలోనీ బ్యాంకుల వద్ద పోలీసుల ఆకస్మిక తనిఖీలు

Police raids at banks in Godavarikhani 1 town గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్…

అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడి

Trinethram News : Apr 12, 2024, అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల దాడిభూపాలపల్లి, కాటారం, మహాదేవ్ పూర్ లో పలు అక్రమ వడ్డీ, వ్యాపారుల ఇల్లు, కార్యాలయాలపై భూపాలపల్లి, కాటారం డిఎస్పీల ఆధ్వర్యంలో 12 బృందాలతో పోలీసులు దాడులు నిర్వహించారు.…

తెలుగు నూతన సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Trinethram News : APSRTC : బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ATM) రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 5,…

ఏప్రిల్‌ 1 నుంచి SBI వినియోగదారులకు షాక్

Trinethram News : దేశంలో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐలో మీకు అకౌంట్‌ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకో వాలి. ఎందుకుంటే ఏప్రిల్‌ 1 నుంచి నిబంధనలు మారుతున్నాయి. ఎస్పీఐకి చెందిన ఒక సేవను వినియోగించుకు నేందుకు గతంలో కంటే…

ఏటీఎంలో చోరీకి యత్నం

Trinethram News : Mar 20, 2024, ఏటీఎంలో చోరీకి యత్నంకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ భగత్ సింగ్ నగర్ లోని ఎస్ బీఐ నగదు విత్ డ్రావెల్ కోసం ఏర్పాటు చేసిన ఏటీఎంలో చోరీకు…

రుద్రూర్ ఏటీఎం ధ్వంసం 25 లక్షల రూపాయల చోరీ

బస్టాండ్ సమీపంలో ఈ ఘటన కామారెడ్డి: మార్చి 14 ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏటీఎంలో చోరీకి పెద్ద ఎత్తున దొంగలు పాల్పడుతున్నారు .తాజాగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రధాన రోడ్డు పక్కన గల ఎస్బిఐ ఏటీఎం…

Other Story

You cannot copy content of this page