Areas Clean : మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం!

Let’s keep our areas clean! మన ఆరోగ్యాలను కాపాడుకుందాం! 11వ వార్డు స్వచ్ఛ ధనం పచ్చ ధనం అవగాహన సదస్సు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ కొత్తగూడెం అర్బన్: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన ,స్థానిక శాసనసభ్యులు కూనంనేని…

ఆ ప్రాంతాలకు ఇంటెలిజెన్స్ అలర్ట్

Intelligence alert for those areas Trinethram News : ఏపీలో ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా విభాగం (ఇంటెలిజెన్స్ బ్యూరో) కొన్ని ప్రాంతాలకు అలర్ట్ చేసింది. కాకినాడ సిటీ, పిఠాపురంలో అలర్లు…

రేపు తొలి దశ పోలింగ్

Trinethram News : 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు.. తొలి విడతలో 102 లోక్‌సభ సెగ్మెంట్లలో పోలింగ్.. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత.

ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్‌ పట్టణ సమీపంలో అగ్నిపర్వతం బద్దలైంది

దీంతో సమీప ప్రాంతాలకు లావా వ్యాపించింది.ఈ మధ్య కాలంలో అగ్నిపర్వతం మూడు సార్లు విస్ఫోటం చెందినట్లు అధికారులు తెలిపారు.

తక్కువ ఓటింగ్ నమోదు ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ఎన్నికల కమిషన్

లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్‌లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం.. తక్కువ ఓటింగ్…

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…

నేడు మన్యం బంద్

అల్లూరు జిల్లా:మార్చి 10ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అలాగే స్పెషల్ డీఎస్సీ…

రైల్వే స్ధలాల్లో ఇళ్ల భాధితుల టిడిపి భరోసా

తాడేపల్లి ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలుస్తారు. రైల్వే స్ధలాల్లో ఇళ్ల భాధితుల టిడిపి భరోసా. రైల్వే స్ధలాల్లో నివాసులు ఆందోళన చెందవద్దు – లోకేష్ అండగా నిలిస్తారని టిడిపి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు భరోసా ఇచ్చారు. గురువారం…

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం

కాసేపట్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్లను ప్రారంభించనున్న సీఎం 300 సెల్ టవర్లను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

Other Story

You cannot copy content of this page