APCC Protest : వన్ టౌన్ గాంధీ విగ్రహం దగ్గర ఏపీసీసీ భారీ నిరసన

APCC massive protest near Gandhi statue in One Town Trinethram News : విజయవాడ నిరసనలో పాల్గొన్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి రాహుల్ గాంధీ పై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్…

YS Sharmila Reddy : వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్

YS Sharmila Reddy APCC Chief Trinethram News : వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు. NDA కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు……

Vijayamma : జాతీయ కాంగ్రెస్ పార్టీ వేదికపై విజయమా?

Vijayamma on the platform of the National Congress Party? Trinethram News : కాంగ్రెస్ కార్యక్రమానికి వైఎస్ఆర్ సతీమణి, మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ హాజరుకానున్నారు. ఈ నెల 8వ తేదీ వైఎస్ఆర్ జయంతి.ఏపీసీసీ…

ఇడుపులపాయ కు చేరుకున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ

Trinethram News : కడప జిల్లా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిలా రెడ్డి….

దేశంలో భారత రాజ్యాంగం కాదు బీజేపీ రాజ్యాంగమే

YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…

కాంగ్రెస్ లో చేరిన మరో వైసీపీ నేత

నంద్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ గోపవరం గోకుల్ కృష్ణా రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మధ్యాహ్నం కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల భేటీ

మూడూ గంటలకు ఎపిసిసి ఆంధ్ర రత్న భవన్లో సమావేశం కానున్న వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా బరిలోకి దిగనున్న వైఎస్ షర్మిల. షర్మిలను కడప ఎంపీగా పోటీ చేయాలని ఇప్పటికే సూచించిన ఏఐసిసి. ఏఐసిసి ఆదేశాలతో పోటీ…

కడప జిల్లాపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా సీరియస్ ఫోకస్

రేపు మధ్యాహ్నం ఆంధ్ర రత్న భవన్ లో కడప జిల్లా పార్టీ సీనియర్లు, ముఖ్యనేతలు, నియోజక వర్గాల ఇంచార్జీ లతో కీలక సమావేశం కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అంశం పై షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం

కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం

రేపు వైజాగ్‌లో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్

ఏపీ కాంగ్రెస్ (AP Congress) ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) హాజరుకానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు.. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం…

Other Story

You cannot copy content of this page