గుడ్‌ఫ్రైడే రోజు చేపలే ఎందుకు తింటారు?

Trinethram News : Mar 29, 2024, గుడ్‌ఫ్రైడే రోజు చేపలే ఎందుకు తింటారు?క్రైస్తవులు దేవుడిగా ఆరాధించే ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజే గుడ్‌ఫ్రైడేగా చెబుతుంటారు. అయితే ఈ రోజున క్రైస్తవులు చేపలు తినడం అనవాయితీగా వస్తోంది. పురాతన కాలంలో చేపలు…

శివపురాణంలోని 12 జ్యోతిర్లింగాలు

Trinethram News : శివ పురాణంలోని కోటిరుద్ర సంహితలో శివుని 12 జ్యోతిర్లింగాల గురించి వివరంగా వివరించబడ్డాయి. ఈ పురాతన 12 జ్యోతిర్లింగాల క్షేత్రాల్లో శివలింగాలలో శివుడు నివసిస్తున్నాడని నమ్మకం. హిందూ మతంలో 12 జ్యోతిర్లింగాల ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.…

గుండ్లకమ్మ వాగులో బయటపడ్డ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురబేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జెసిబి సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో…

తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి

Trinethram News : చరిత్ర కె తెలియని ఆలయాలు చూసాం….అలాంటిదే ఈ ఆలయం…ఇక్కడ అన్నీ అద్భుతాలే.. అంటున్నారు పరిశోధకులు…ఈ ఆలయంలో అన్నీ వింతలే.. ఎముకలను రాళ్లుగా మార్చే నది సహా ఎన్నో మిస్టరీలు.. తమిళనాడు రాష్ట్రం అనేక పురాతన ఆలయాలకు ప్రసిద్ధి..…

బౌరంపేట్ బీజేపీ ఆధ్వర్యంలో దేవునిబాయి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిశుభ్రత కార్యక్రమాలు

బౌరంపేట్ బీజేపీ ఆధ్వర్యంలో దేవునిబాయి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పరిశుభ్రత కార్యక్రమాలు అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో ఏ ఒక్క దేవాలయం…

Other Story

You cannot copy content of this page