పరిటాల రవీంద్ర కు ఘన నివాళి

పరిటాల రవీంద్ర కు ఘన నివాళి Trinethram News : Andhra Pradesh : ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం పేద వర్గాల ఆప్తుడు పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా శుక్రవారం అనంతపురంలో జరిగిన 20వ వర్దంతి సభలో పరిటాల యువసేన నాయకుడు…

ఆన్‌లైన్‌లో పేకాట ఆడిన రెవెన్యూ అధికారి

ఆన్‌లైన్‌లో పేకాట ఆడిన రెవెన్యూ అధికారి Trinethram News : ఆంద్రప్రదేశ్ : అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి…

వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున Trinethram News : అనంతపురం జిల్లా : అక్టోబర్22అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది, ఈ భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది, పండ మేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది, దీనిలో భాగంగా సినీ నటుడు…

Tomato rate : టమాటా రేటు డౌన్.. పారబోసి రైతుల నిరసన

Tomato rate down.. Parabosi farmers protest Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ : ఆంధ్ర ప్రదేశ్ లో బహిరంగ మార్కెట్లో టమాటా కేజీ 20-25.వరకు ఉన్నా రైతులకు నిరాశే ఎదురవుతోంది. అనంతపురం లోని కక్కలపల్లి మండీలో నాణ్యత పేరుతో…

కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ. 1.31 కోట్ల నగదు సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు

Trinethram News : అనంతపురం :జిల్లాసీజ్ చేసిన నగదును ఐ.టి శాఖకు అప్పగింత… కేసు నమోదు…ముగ్గురి అరెస్టుఈ నగదు అక్రమంగా తరలిస్తున్న వారి ఇంట్లో ఐ.టి విభాగం ఆధ్వర్యంలో సోదాలు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ IPS ఆదేశాల మేరకు…తాడిపత్రి డీఎస్పీతో…

స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.. తుగ్గలి గ్రామస్తులతో సీఎం జగన్‌ ముఖాముఖి

Trinethram News : సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా రాతన నుంచి మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర రాత్రికి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. బస్సు యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా…

కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలి

: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ అనంతపురం, మార్చి 19 : సాధారణ ఎన్నికల దృష్ట్యా నగరంలోని జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల్లో త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం…

ఇవాళ్టి నుంచి ఏపీ ఈసెట్‌ 2024 దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు…

జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు ఛిద్రం: నారా లోకేశ్

వైసీపీ సర్కారుపై మరోసారి మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగన్‌ మోహన్ రెడ్డిది దరిద్ర పాదమని విమర్శించిన యువనేత అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారంటూ ‘ఎక్స్’లో ఫొటో షేర్ చేసిన నారా లోకేశ్

Other Story

You cannot copy content of this page