అమెరికాలో తెనాలి విద్యార్థి దారుణ హ‌త్య‌!

మృతుడు ప‌రుచూరి అభిజిత్‌ది గుంటూరు జిల్లా (తెనాలి) బుర్రిపాలెం బోస్ట‌న్ వ‌ర్సిటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న అభిజిత్‌ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లోనే హ‌త‌మార్చిన దుండ‌గులు శుక్ర‌వారం రాత్రి స్వ‌స్థలానికి చేరిన‌ అభిజిత్ మృత‌దేహం

ఇదేదో దుబాయో, అమెరికానో కాదు

రెండు రోజుల క్రితం మోదిజీ ప్రారంభం చేసిన దేశంలోనే మొట్టమొదటి 8 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అయిన ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవే. హర్యానాలోని గురుగావ్ దగ్గర..

సేల్స్‌లో దూసుకెళ్తోన్న టీవీఎస్ హెచ్‌ఎల్‌ఎక్స్.. ఏకంగా 35 లక్షల యూనిట్ల అమ్మకం!

Trinethram News : February 29, 2024 TVS తన HLX ద్విచక్ర వాహన లైనప్ (TVS HLX) విక్రయాలు అంతర్జాతీయ మార్కెట్లలో 3.5 మిలియన్ (35 లక్షలు) మార్కును అధిగమించినట్లు ప్రకటించింది. TVS HLX లైన్ మొదటిసారిగా 10 సంవత్సరాల…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’

తాజాగా షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన చిరు.. తన భార్య సురేఖతో కలిసి హాలిడే‌‌ట్రిప్‌కు అమెరికాకు వెళ్తున్న ఫొటోను ట్విట్టర్(X)లో షేర్ చేశారు…

బిడ్డను నిద్రపుచ్చి ఓవెన్ లో పడుకోబెట్టిన తల్లి.. అమెరికాలో పసికందు మృతి

ఊయలకు బదులు పొరపాటున ఓవెన్ లో పెట్టానన్న తల్లి కేసు నమోదు చేసి అరెస్టు చేసిన కాన్సాస్ సిటీ పోలీసులు నేరం రుజువైతే 10 నుంచి 30 ఏళ్ల జైలు విధించే అవకాశం

అమెరికాలో భారతీయులపై కొనసాగుతున్న దాడులు

వాషింగ్టన్ వీధిలో జరిగిన దాడిలో మరొకరి మృతి.. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి నడుచుకుని వెళ్తుండగా ఘటన .. రోడ్డుపై పడేసి పేవ్‌మెంట్‌కేసి తలను బాది దారుణం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి నిందితుడి వివరాలు చెబితే 25 వేల డాలర్ల…

ఫేస్‌బుక్‌ ఇరవై ఏళ్ళుపూర్తి చేసుకుంది

Trinethram News : మూడు బిలియన్ల మంది నెలవారి యూజర్లతో అలరారుతున్న ఫేస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ స్థానంలో ఉంది. వివాదాలు, జరిమానాలను అటుంచితే, ఏ ఏడాదికి ఆ ఏడాది ఫేస్‌బుక్‌ విస్తరిస్తూనే ఉంది. మార్క్ జుకర్‌బర్గ్‌ తన స్నేహితులు ముగ్గురితో…

ఆస్తులు ముఖ్యం కాదు, అమ్మ ముఖ్యం అని అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు

వీరి స్వస్థలం.. బద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండలం లోని ఇరవెండి గ్రామం.. అమెరికాలో టాప్10 డాక్టర్స్ లో ఒకరైన రాజా శ్రీనివాస్, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ అన్నదమ్ములు.. తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని…

అమెరికాను భయపెడుతోన్న బర్డ్‌ ఫ్లూ.. కోళ్ల పరిశ్రమకు లాక్‌డౌన్

Trinethram News : అమెరికాను బర్డ్‌ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో…

Other Story

You cannot copy content of this page