Congress Leader : సర్కారు దవాఖానలో కాంగ్రెస్ నాయకులు

సర్కారు దవాఖానలో కాంగ్రెస్ నాయకులు. అరకులోయ, జనవరి17,త్రినేత్రం న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకువేలి మండలం,గన్నెల ప్రైమరీ హెల్త్ సెంటర్,లో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిత్తం నాయక్ బలభద్ర,, నీరు పేద రోగులకు, రొట్టెలు పంపిణీ చేశారు.గర్భిణీ స్త్రీలకు,పౌష్టిక ఆహారాన్ని…

ఆగనీ ప్రైవేటీకరణ

ఆగనీ ప్రైవేటీకరణ (విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేటీకరణ దుందుడుకు చర్యలను ఖండన) అల్లూరి సీతారామరాజు జిల్లా జనవరి 16 త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసి జిల్లా కన్వీనర్ రామారావు దొర.ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు…

Sankranthi Celebrations : ఎండపల్లిలో ఆహ్లాద భరితంగా సంక్రాంతి సంబరాలు

ఎండపల్లిలో ఆహ్లాద భరితంగా సంక్రాంతి సంబరాలు అరకులోయ: జనవరి16. త్రినేత్రం న్యూస్ ఛానల్ రిపోర్టర్.! అరకువేలి మండలం. పద్మాపురం గ్రామపంచాయతీ. ఎండపల్లి వలస గ్రామంలో మకర సంక్రాంతి పండగను పురస్కరించుకొని, పీసా కమిటీ ఉపాధ్యక్షులు కిల్లో మహేష్ ,ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు…

రోడ్ల దుస్థితి పై గిరిజనుల విన్నూత్న నిరసన

రోడ్ల దుస్థితి పై గిరిజనుల విన్నూత్న నిరసనగిర్లిగుడ నుండి పరశీల వరకు తారు రోడ్డు -చేయాలని పాదయాత్ర అరకు లోయ: జనవరి16: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్.. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతు సంక్రాంతి కళ్ళ గుంతలు…

ఐక్య ఉపాధ్యాయ అధ్యక్షుడు సుడిగాలి పర్యటన

ఐక్య ఉపాధ్యాయ అధ్యక్షుడు సుడిగాలి పర్యటన అరకులోయ:జనవరి15 త్రినేత్రం న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనీ అరకులోయ పర్యాటక ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యెన్. వెంకటేశ్వరులు కుటుంబ సమేతంగా సందర్శించారు.అరకులోయ మండలములోనీ పద్మపురం పంచాయతి, రాణాజిల్డా గ్రామం,…

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు

భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు. అల్లూరిజిల్లా అరకులోయ: జనవరి: 14″త్రినేత్రం న్యూస్. పెరిగిన కరెంట్ చార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మిటర్లను వల్లన గిరిజనులకు నష్టమని, కార్పోరేట్ కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలను,రద్దు చేయాలని అరకులోయ మండల కాంగ్రెస్…

Protest by CPM : బోగిమంటల్లో పెంచిన విద్యుత్తు బిల్లులు సీపీఎం నాయకుల విన్నూత్న నిరసన

బోగిమంటల్లో పెంచిన విద్యుత్తు బిల్లులు సీపీఎం నాయకుల విన్నూత్న నిరసన అల్లూరి జిల్లా అరకులోయ:త్రినేత్రం న్యూస్!! జనవరి: 14 అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం పద్మాపురం గ్రామపంచాయతీ ఎండపల్లి వలస గ్రామం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ చార్జీలు వ్యతిరేకంగా…

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ . అల్లూరిజిల్లా అరకులోయ/ త్రినేత్రం న్యూస్. జనవరి :14 రాష్ట్ర ప్రభుత్వం…

Sankranti Celebrations : పప్పుడువలసలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

పప్పుడువలసలో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు. అల్లూరి జిల్లా అరకులోయ: త్రినేత్రం న్యూస్. జనవరి :14 అరకులోయ మండల పరిధిలో చోంపి పంచాయతీ, పప్పుడు వలస,తదితర గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు మొదలు అయ్యాయి. గ్రామంలోని, యువకులు అంతా కలసి రాత్రి భోగి…

అధికారులు మాకూ యేవి రహదారులు : సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం రాకతో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు నిర్మాణం!

అధికారులు మాకూ యేవి రహదారులు : సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం రాకతో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు నిర్మాణం! అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి :13 అధికారులు వస్తె కానీ రోడ్డు మరమ్మత్తులు చేపట్టర ఐతే…

Other Story

You cannot copy content of this page