రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

Trinethram News : దిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని స్వార్థమూకలు ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తున్నాయని…

600 కేజీల డ్రగ్స్‌ సీజ్‌.. వాటి విలువ ₹1,100 కోట్లు

Trinethram News : పుణె: మహారాష్ట్రలోని పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ (Drugs) బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రూ.1,100 కోట్ల విలువ చేసే 600 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి…

600 మంది ఎమ్మార్వోల బదిలీపై నేడో రేపో ఉత్తర్వులు!

అమరావతి : 600 మంది ఎమ్మార్వోల బదిలీపై నేడో రేపో ఉత్తర్వులు..! ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిన్న 92 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ జరగగా, 600 మంది ఎమ్మార్వోల బదిలీకి రంగం సిద్ధమైంది. నేడో రేపో ఉత్తర్వులు…

Other Story

You cannot copy content of this page