గచ్చిబౌలిలోని స్కై కేఫ్ హుక్కా సెంటర్‌పై SOT పోలీసుల దాడి

Trinethram News : నిబంధనలు ఉల్లంఘిస్తుండటంపై కేఫ్ యజమాని అబ్దుల్ ఫరీద్‌తో పాటు మరో 6గురిపై కేస్ నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు. పరారీలో ఉన్న యజమాని అబ్దుల్ ఫరీద్

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం

Trinethram News : హైదరాబాద్‌: నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌ అదర్‌ టొబాకో ప్రొడక్ట్స్‌…

Other Story

You cannot copy content of this page