సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు తరలిరావాలని పిలుపు. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కొత్తగూడెంలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది*. ఈ సమావేశంలో సింగరేణి వ్యాప్తంగా…

ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల , పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేపిస్తాం

ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల , పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేపిస్తాం . 4 వ తేదీన పెద్దపల్లి లో జరిగే (ముఖ్యమంత్రి) యువ వికాసం సభ కి పెద్ద సంఖ్యలో హాజరై…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై పెద్దపల్లిసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి*

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుపై పెద్దపల్లిసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి* సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీ కేఎస్- సిఐటియు డిమాండ్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి పర్యటనకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి అధికారుల బానిసలు కాదు

కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి అధికారుల బానిసలు కాదు బెదిరింపులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారుల వైఖరి ఖండిస్తున్నాం. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి లో కాంట్రాక్ట్ కార్మికుల పట్ల అధికారుల వైఖరి రోజు రోజుకీ కక్షపూరితంగా ఉన్నది. కాంట్రాక్టు కార్మికుల అంటే…

సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి

సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈనెల 20వ తేదీన రామగుండం చౌరస్తాలో మారుపేర్ల బాధితుల ఐక్య సమావేశం, బాధితులంతా ముందడుగు వేయాలి ఈనెల 28వ తేదీన సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్…

INTUC : సింగరేణి మారుపేరుల సమస్య పైన స్పందించిన INTUC జన ప్రసాద్

సింగరేణి మారుపేరుల సమస్య పైన స్పందించిన INTUC జన ప్రసాద్త్వరలో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమై సమస్యను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇవ్వడం జరిగింది గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లో జరిగిన ఆర్జీ-1 జనరల్ బాడీ సమావేశం…

సింగరేణి అధికారుల సమస్యల పరిష్కరించండి:సీఎంఓయ్

సింగరేణి అధికారుల సమస్యల పరిష్కరించండి:సీఎంఓయ్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో పలు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కొత్తగూడెం లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలోడైరెక్టర్ (పా) జి. వెంకటేశ్వర రెడ్డి మరియు మేడం నికోలస్ జియం.(ఈ .సెల్…

సింగరేణి సంస్థ చిరు వ్యాపారులకు సమన్యాయం జరిగేలా చూడాలి

సింగరేణి సంస్థ చిరు వ్యాపారులకు సమన్యాయం జరిగేలా చూడాలిఅభివృద్ధి సుందరీకరణ పేరిట చిరు వ్యాపారులఇబ్బంది పెట్టడం సరైనది కాదుచిరు వ్యాపారులకు న్యాయం జరగకపోతే బి.ఆర్.ఎస్ పార్టీ పక్షాన జి.ఎం కార్యాలయం ముట్టడిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకుపోతాం గోదావరిఖని త్రినేత్రం…

భూ వివాదం తో మనస్తాపం చెంది సింగరేణి కార్మికుని ఆత్మ హత్య

గోదావరిఖని 1 వ టౌన్ పోలీస్ భూ వివాదం తో మనస్తాపం చెంది సింగరేణి కార్మికుని ఆత్మ హత్య. కష్టపడి కొన్న భూమి లో వివాదం ఉండటం,అప్పుల బాధతో గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి విటల్ నగర్ కు చెందిన సింగరేనీ…

సింగరేణి కార్మికులకు భారీగా దీపావళి బోనస్.. ఒక్కొక్కరికీ రూ.93 వేలకు పైగా.. రేపే అకౌంట్లలో జమ

సింగరేణి కార్మికులకు భారీగా దీపావళి బోనస్.. ఒక్కొక్కరికీ రూ.93 వేలకు పైగా.. రేపే అకౌంట్లలో జమ.. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. దీపావళి పండగ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు భారీగా…

Other Story

You cannot copy content of this page