సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా..

Trinethram News : హైదరాబాద్‌ సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా.. ఎల్బీనగర్‌ చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు.. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పాటించని…

ఉర్స్ షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గా కు చాదర్ పంపించిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

Trinethram News : 7th Jan 2024 ప్రతీయేటా పంపించినట్లే అదే లౌకిక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ…ఉర్స్ షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గా కు చాదర్ పంపించిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి మహ్మూద్అలీ, బిఆర్ఎస్ నాయకుడు…

రేపు జనవరి 07 ఆదివారం సఫల ఏకాదశి సందర్భంగా

Trinethram News : ఏకాదశీ వ్రత మహిమ సఫల ఏకాదశి రేపు జనవరి 07 ఆదివారం సఫల ఏకాదశి సందర్భంగా… సఫల ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. ఈ ఏకాదశి మాహాత్మ్యం శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మాండపురాణము నందు వర్ణించబడింది. “కృష్ణా! మార్గశిర…

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మల్లిఖార్జున ఖర్గే.. షర్మిలను కాంగ్రెస్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మెడలో కూడా పార్టీ కండువా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా…

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 7 నుంచి జనవరి 27 వరకు మొత్తం 32 ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాల్లో నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ – బ్రహ్మపూర్…

నూతన సంవత్సర సందర్భంగా కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మణుగూరు వారు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయం గారిని కలిశారు

నూతన సంవత్సర సందర్భంగా కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మణుగూరు వారు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయం గారిని కలిశారుది:01-01-2024 న మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోల్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా బుద్ధ విగ్రహాన్ని పినపాక…

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను…

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శ్రీ వైఎస్‌ జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలను, టీటీడీ క్యాలెండర్, డైరీలను అందించిన టీటీడీ అర్చకులు

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో కేక్‌ కట్‌

01–01–2024,అమరావతి. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో కేక్‌ కట్‌ చేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి…

వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ

Atal Bihari Vajpayee: వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులు.. Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని…

You cannot copy content of this page