ఈ నెల 15 న ముస్లింల‌కు రేవంత్ సర్కార్ ఇఫ్తార్ విందు

Trinethram News : హైద‌రాబాద్:మార్చి 13రంజాన్ దీక్ష‌లు ప్రారంభ‌ మైన నేప‌ద్యంలో ముస్లీం లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈనెల 15న రంజాన్‌ మొదటి శుక్రవారం కావ డంతో హైదరాబాద్‌ లోని ఎల్బీనగర్‌ స్టేడియం లో…

ఫ్యాన్స్‌కు ప్రత్యేక విందు ఇచ్చిన హీరో సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. గతంలో మిగ్‌జాం తుపాను సమయంలో సూర్య ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారికి సూర్య విందును ఏర్పాటు చేశారు.

You cannot copy content of this page