రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి

కర్ణాటకలోని రాయచూర్‌లో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో విష్ణు మరియు శివ లింగ విగ్రహాలు భయటపడ్డాయి. విగ్రహాలు 11వ శతాబ్దానికి చెందినవి & అవి ఇప్పుడు ASI ఆధీనంలో ఉన్నాయి మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శత్రువుల నుంచి…

ఇండియాలో “అత్యంత పొడవైన సముద్ర వంతెన”

ఇండియాలో “అత్యంత పొడవైన సముద్ర వంతెన”.. దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను (లాంగెస్ట్ సీ బ్రిడ్జ్‌గా పేరొందిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్)ని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.. దీని ద్వారా మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలైన…

You cannot copy content of this page