బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డుప్రమాదం Trinethram News : Hyderabad : క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఫుట్ పాత్ మీదకు దూసుకెళ్లిన కారు ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి…మరో ఇద్దరికి గాయాలు కారును అక్కడే వదిలేసి…

పెదపూడి లో బియ్యం లోడు ట్రాక్టర్ బోల్తా

పెదపూడి లో బియ్యం లోడు ట్రాక్టర్ బోల్తా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్ పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో, బియ్యంలో కొడితే వెళ్తున్న ట్రాక్టర్, అకస్మాత్తుగా బోల్తా పడింది. శుక్రవారం మామిడాడ నుంచి కాకినాడకు, బియ్యం లోడుతో వెళ్తున్న…

ధారూర్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను నిలుపాలి

ధారూర్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను నిలుపాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిఫార్సు మేరకు, సౌత్ సెంట్రల్ రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ జీ…

తెలంగాణా లో 60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ల విస్తరణ

తెలంగాణా లో 60 వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్ల విస్తరణ Trinethram News : Davos : పెట్టుబడుల సాధనలో దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష…

గ్రామసభ లో గందరగోళం

తేదీ : 23/01/2025.గ్రామసభ లో గందరగోళం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 🙁 త్రినేత్రం న్యూస్).తెలంగాణ రాష్ట్రం, అశ్వరావుపేట నియోజకవర్గం, మండల కేంద్రంలో ఉన్న నారాయణపురంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు , ఇండ్లకు…

ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు

ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.యల్ సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం జరిగింది. భద్రతా వారోత్సవాల సందర్భంగా టౌన్షిప్ లోని, శ్రీ చైతన్య సి.బి.యస్.ఇ.…

Harish Rao : సిద్దిపేట పట్టణం గాడిచర్లపల్లి 15 వ వార్డ్ లో నిర్వహించిన వార్డ్ సభలో ( గ్రామ సభలో) పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

ఎలక్షన్ల ముందు అందరికీ పరమాన్నమన్నారు,ఇప్పుడు అందరికీ పంగనామాలు పెడుతున్నారు. నిర్బంధాల మధ్య గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారి 30, 40 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్ లైన్…

రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన

రామగుండం రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసిన రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం రైల్వే స్టేషన్ లో ఆటోల పార్కింగ్ సమస్య చాలా రోజులుగా పెండింగ్లో ఉంది పార్కింగ్ సౌకర్యం లేక వందలాదిమంది ఆటో డ్రైవర్లము రోడ్లపై…

42వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల ఎంపిక కార్యక్రమం వార్డు సభ

42వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల ఎంపిక కార్యక్రమం వార్డు సభ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మరియు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం…

KAT Olympiad : KAT ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

KAT ఒలంపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు కట్ ఒలంపియాడ్ జాతీయస్థాయి పరీక్షలో ఘన విజయం సాధించారు. దీనిలో భాగంగా నలుగురు విద్యార్థులు…

Other Story

You cannot copy content of this page