శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో యువనేత లోకేష్

Trinethram News : మంగళగిరి: రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీవారి దివ్య రథోత్సవం వైభవంగా సాగింది. యువనేత నారా లోకేష్ సోమవారం మధ్యాహ్నం శ్రీవారి రథోత్సవంలో ఉత్సాహంగా పాల్గొని రథాన్ని లాగారు. శ్రీమాన్ మాడభూషి వేదాంతాచార్యులు నేతృత్వాన సాగిన…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

స్వామివారి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం ఆలయంలో అభిషేక పూజలు, నిత్య కల్యాణాల్లో పాల్గొన్న భక్తులు…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆంక్షలతో టెంకాయ మొక్కు తీర్చుకోవాలంటే భక్తులకు తిప్పలు తప్పడం లేదు

Trinethram News : యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆంక్షలతో టెంకాయ మొక్కు తీర్చుకోవాలంటే భక్తులకు తిప్పలు తప్పడం లేదు. క్యూలో కొబ్బరికాయతో వస్తున్న భక్తులను కాంప్లెక్స్‌ ప్రవేశం వద్దే ఆలయ సిబ్బంది నిలిపివేస్తున్నారు. వారిని విష్ణు పుష్కరిణి(గుండం) వద్ద ఆంజనేయస్వామి…

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ డిజిపి రవిగుప్త

యాదాద్రి:- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ డిజిపి రవిగుప్త… ఇంటలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిజిపికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ…

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లడ్డుకు జాతీయ గుర్తింపు Trinethram News : యాదాద్రి జిల్లా జనవరి 13తెలంగాణ రాష్ట్రంలోప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రసా దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈఓ ఐపీఎస్ కమల్ వర్ధన్…

You cannot copy content of this page