అయోధ్య రామయ్య తొలి దీపావళి స్పెషల్!

అయోధ్య రామయ్య తొలి దీపావళి స్పెషల్! Trinethram News : అయోధ్య రామయ్య తొలి దీపావళి వేడుకలు జరుపు కొనేందుకు సిద్ధమవుతున్నారు ఈ పండగరోజున సాకేతపురి, సరయూ తీరం 28 లక్షల దీపాలతో శోభాయమానంగా వెలిగిపోనుంది. యూపీ ప్రభుత్వం ఈ దీపోత్సవాన్ని…

పికె రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం

Free eye clinic at PK Ramaiah Colony గోదావరిఖని కంటి వైద్య నిపుణులులక్కం శ్రీకాంత్ ఆధ్వర్యంలో రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్ లోని పీకే రామయ్య కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం…

అయ్యోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ

Trinethram News : అయ్యోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ.. మెదడులోని కణతిని తొలగించిన గుంటూరు వైద్యులు ఫిట్స్‌తో బాధపడుతున్న మణికంఠ మెదడులోని అత్యంత కీలకప్రాంతంలో 7 సెంటీమీటర్ల కణతిని గుర్తించిన వైద్యులు న్యూరోసర్జన్ హనుమ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆపరేషన్పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స

అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

విరంతా,, బ్రాహ్మనులు కారు,, విరంతా క్షేత్రియులు కారు,, విరంతా వైషూలు కారు,, విరంతా శూద్రులు కారు,, కులం పేరు చెప్పి, కులాల వారీగా విడకోట్టబడిన హిoదువులు,, అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

అయోధ్య రామయ్య ప్రాణ‌ ప్ర‌తిష్ఠ పూజ‌కు మోదీ అన‌ర్హుడు

అయోధ్య రామయ్య ప్రాణ‌ ప్ర‌తిష్ఠ పూజ‌కు మోదీ అన‌ర్హుడు.. భార్య విషయంలో రాముడిని అనుసరించిన వారు కాదు పదేళ్ల పాలనలో రామరాజ్యానికి అనుగుణంగా వ్యవహరించిందీ లేదు బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య

రేపు10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య ఉత్తర ప్రదేశ్ : జనవరి 21శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య‌లో ప‌లు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు భ‌క్తులు నిర్వ‌హిస్తున్నారు. అందులో భాగంగా సోమ‌వారం అయోధ్య‌ ప్ర‌త్యేక శోభ‌ను సంత‌రించుకోనుంది. రేపు సాయంత్రం పది…

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం.. ముందు చెప్పిన విధంగా టికెట్ మీద రూ. 5 చొప్పున ₹2,66,41,055 అందించిన మూవీ టీం.

ప్రాణ ప్రతిష్టకు 7 రోజుల ముందు నుంచే పూజలు.. రామయ్య కళ్లకు కాటుక దిద్దనున్న ప్రధాని మోడీ

Ayodhya: ప్రాణ ప్రతిష్టకు 7 రోజుల ముందు నుంచే పూజలు.. రామయ్య కళ్లకు కాటుక దిద్దనున్న ప్రధాని మోడీ… జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా పవిత్రోత్సవం జరగనుంది.. అయితే ప్రాణ ప్రతిష్ట ముహార్తానికి ఏడు రోజుల ముందు పూజలు అంటే…

నవగళం బహిరంగసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

నవగళం బహిరంగసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య రాష్ట్రచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యువగళం-నవశకం సభ జరుగుతోంది. యువనేత లోకేష్ యువగళంలో 3123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు నేనున్నానని భరోసాను కల్పించారు. యువగళం పాదయాత్ర ప్రత్యర్థుల…

Other Story

You cannot copy content of this page