Missing Musharraf : గల్లంతైన ముషారఫ్ మృతదేహం లభ్యం!

Missing Musharraf’s body found Trinethram News : Andhra Pradesh : కృష్ణాజిల్లా కోడూరు మండలం హంసలదీవి బీచ్ వద్ద ఈనెల 18 వ తేదీన సముద్రంలో గల్లంతయిన గుడివాడకు చెందిన యువకుడు అబ్దుల్ ముషారఫ్(21) మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది.…

చెత్త కుప్పలో మగ శిశు మృతదేహం లభ్యం.

Trinethram News : హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ లో గల సహకార్ నగర్ లోని చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఒక మగ శిశువు మృతదేహం లభ్యం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. GWMC సిబ్బంది చెత్త ఏరుతున్న క్రమంలో…

పెద్దవాగులో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Trinethram News : అదిలాబాద్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లారెబ్బెన మండలంలోని మాదవాయిగూడ పెద్దవాగులో ఆదివారం విగ్నేశ్వర్ గల్లంతైన విషయం తెలిసిందే సోమవారం ఉదయం నుండి ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఉదయం నుండి గాలించగా…

గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Trinethram News : సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బ్రహ్మయ్యగా అనుమానం. మంగళగిరి మండలం ఎర్ర బాలెం ఇతని స్వగ్రామం… నీటి కుంటలో పడి ఉన్న మృతదేహం… హత్య..! ఆత్మహత్య..! అనే కోణంలో విచారణ చేపట్టిన నల్లపాడు పోలీసులు… పూర్తి…

నేడు వెలికి తీయనున్న మృతదేహం

Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లె-కర్ణాటక బార్డర్‌ మాలెపాడు దొనబైలు అడవిలో చంపి పాతిపెట్టిన శ్రీనివాసులు మృతదేహాన్ని పోలీసులు నేడు బయటకు తీసి అక్కడే పోస్ట్‌ మార్టం చేయనున్నారు. చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు గత నెల 28న అదృశ్య…

మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలిని నార్సింగి పోలీసులు పరిశీలించారు. మారుతి వ్యాన్‌లో ఉన్న మృతదేహాన్ని మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. శనివారం స్నేహితులతో కలిసి ఆయన యాదగిరిగుట్టకు…

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

వైరా నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం..మధిర,జనవరి24:-ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో మధిర శివాలయం దగ్గరలో గల వైరా నది నీటిలో గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఇతను సుమారు 50 ఏళ్ల వయసు కలిగి…

కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం

Trinethram News : కాకినాడ జిల్లా కాకినాడ కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్ టి ఆర్ బీచ్ దగ్గర సముద్రం లో కొట్టుకు వఛ్చిన యువతి మృతదేహం మృతదేహం వద్ద.. ఐ డి కార్డు గుర్తింపు.. మృతురాలు మెడికో స్టూడెంట్ మృతదేహం…

ఐదు రోజులుగా ఇంట్లోనే మృతదేహం

Trinethram News : 7th Jan 2024 : విశాఖ ఐదు రోజులుగా ఇంట్లోనే మృతదేహం. విశాఖపట్నం పెదవాల్తేరు కుప్పం టవర్స్ లో కన్నీటి విషాదం. గుండెపోటుతో తల్లి శ్యామల మృతి. ఐదు రోజులపాటు ఇంట్లో మృతదేహంతో పాటు ఉన్న కొడుకు…

Other Story

You cannot copy content of this page