Mahesh Babu : వరద బాధితులకు రూ.కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు

Mahesh Babu announced a donation of Rs Trinethram News : ఏపీ,తెలంగాణలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినీ స్టార్లు ముందుకు వస్తున్నారు.ప్రముఖ హీరో మహేష్ బాబు రూ.కోటి విరాళం ప్రకటించారు.ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో సీఎం రిలీఫ్…

Distributed Sweet : స్వీట్ పంపిణీ చేసిన డిపో మేనేజర్ మహేష్ కుమార్

Depot manager Mahesh Kumar who distributed the sweet త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి కుషాయిగూడ డిపోలో రాఖీ పండుగ సందర్భంగా మన డిపోకు అత్యధికంగా ఆదాయాన్ని సంపాదించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు…

వైసీపీలో చేరిన పోతిన మహేష్

Trinethram News : విజయవాడ పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పోతిన మహేష్…

పోతిన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా

పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్‌కు పంపిన విజయవాడ వెస్ట్ జనసేన ఇంచార్జి పోతిన మహేష్.

శంకర్‌పల్లి లో మహేష్‌ బాబు సతీమణి

Trinethram News : శంకర్‌పల్లి : సినీ నటుడు మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ బుధవారం శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. గోపులారం గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఆమె రిజిస్ట్రేషన్‌  నిమిత్తం ఇక్కడికి వచ్చారు. నమ్రతను చూసిన…

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ నియామకాన్ని స్వాగతిస్తున్న: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గతంలో ఆంధ్రాలో కేవలం ధనవంతులకే ఎంపీ, ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండేది. కానీమన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న అన్ని వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం…

హనుమాన్-2’లో చిరంజీవి, మహేష్ బాబు!

Trinethram News : సంక్రాంతి కానుక వచ్చిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని గతంలో డైరెక్టర్, హీరోలు ప్రశాంత్ వర్మ, తేజా సజ్జాలు ప్రకటించారు. జై హనుమాన్ అనే టైటిల్‌తో…

కాపు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపులేటి మహేష్ ని నియమించడం జరిగింది

కాపు సంక్షేమ యువసేన బాపట్ల నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పసుపులేటి మహేష్ ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు మరియు బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నవబోతు తేజ గారు,…

Other Story

You cannot copy content of this page