జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800…

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన మంత్రి రోజా

నిన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ స్పీచ్ 24 సీట్లకు అంగీకరించడంపై జనసైనికులకు వివరణ ఇచ్చే ప్రయత్నం మనకు బూత్ కమిటీలు, మండల కమిటీలు లేవని వెల్లడి పార్టీ నిర్మాణం ఏనాడైనా పట్టించుకున్నావా అంటూ రోజా ఫైర్ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావు అంటూ…

సర్క్యూట్ టూరిజం బస్సులను ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా

Trinethram News : విశాఖపట్నం, ఫిబ్రవరి 29 : రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు వివిధ చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా పేర్కొన్నారు. నోవాటెల్…

కాళేశ్వరం విద్యుత్తుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్

కాళేశ్వరంలో 25వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఎలాంటి డీపీఆర్ లు లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించారని అన్నారు. గత ప్రభుత్వంలో 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసిందన్నారు..

మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి ఇద్దరం పోటీ చేద్దామా?మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హైదరాబాద్:ఫిబ్రవరి 29లోక్ సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ మల్కాజిగిరి ఎంపీ సీటుపై రాజకీయం గరం గరం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. నేను సిరిసిల్ల…

సమ్మక్క పూజారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క

ఈ రోజు తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథంనిన్న గుండెపోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్…

మీడియా ప్రతినిధులకు వన దేవతల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి :: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

Trinethram News : 28/02/2024ములుగు జిల్లా జాతర నిర్వహణ తో ఎంతో అనుభవం వచ్చింది. జాతర కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నలుమూలల తెలియజేసిన మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు. బుదవారం బండారుపల్లి గిరిజన భవన్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి…

ఏపీలో నేడు కేంద్ర మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పర్యటన

Trinethram News : అమరావతి: కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ (Rajnath Singh) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం (Visakha)లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఢిల్లీ (Delhi) నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వస్తారు.…

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

Other Story

You cannot copy content of this page