మంచి మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. వ‌య‌నాడ్ బాధితుల‌కు రూ.కోటి విరాళం

Megastar Chiranjeevi and global star Ram Charan, who showed a good heart, donated Rs.1 crore to the victims of Wayanad Trinethram News : కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు,…

Let’s get back up : Roja : మంచి చేసి ఓడిపోయాం.. తలెత్తుకు తిరుగుదాం: రోజా

We have done good and lost.. let’s get back up : Roja ఎన్నికల్లో వైసీపీ పరాభవంపై మాజీ మంత్రి రోజా తొలిసారి స్పందించారు. ‘చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం. గౌరవంగా తలెత్తుకు…

YS Jagan : అన్ని వర్గాలకు మంచి చేశాం.. కోట్ల మంది అభిమానం ఏమైందో..: వైఎస్ జగన్

We have done good for all communities.. What happened to the love of crores of people..: YS Jagan ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీయే కూటమి ప్రభంజనం…

“మంచి చేయడంలో నాతో పోటీ పడే నేత దేశంలోనే లేడు”

అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు జగన్. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. తాను వచ్చాక 66 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నట్లు…

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి… ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లే మళ్లీ వైసీపీలో చేరారు… ఈ విషయం నేను అర్థం చేసుకోగలను… కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల

మంచి మనసు చాటుకున్న సీఎం జగన్

తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని సీఎం జగన్ గారిని కోరిన అనంతపురం నగరంలోని కమలానగర్ కు చెందిన పర్లపాటి సుజాత సీఎం జగన్ గారి ఆదేశాల మేరకు బాధితురాలు…

ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీసుకున్న ఓ మంచి నిర్ణయం

ఇకపై అవయవదానం చేసిన వాళ్లకు ఒడిశాలో అధికారికంగా అంత్యక్రియలు… ఈ నిర్ణయం వల్ల మరణానంతర అవయవదానం పట్ల అపోహలు పోతాయి, వాళ్ల ఉదారతకు, త్యాగానికి విలువ చేకూరుతుంది… 2020 నుంచీ ఒడిశాలో ఓ స్కీమ్ ఉంది, దాని పేరు సూరజ్ అవార్డు……

యధావిధిగా మంచి నీటి సర్ఫరా చేయాలని HMWS వాటర్వర్క్స్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకన్న హిల్స్ ఫేస్ 1 లో మంచినీటి పైపులైన్లో మురికి నీళ్లు వస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేయడంతో HMWS వాటర్వర్క్స్ అధికారులతో కలిసి కాలనీ వాసులను సమస్య గురించి వివరాలు అడిగి తెలుసుకుని…

భారతీయ యువతకు ఇది మంచి సమయం: ప్రధాని మోదీ

PM Modi: భారతీయ యువతకు ఇది మంచి సమయం: ప్రధాని మోదీ తిరుచ్చిరాపల్లి: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి…

పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌

పేదలకు మంచి చేస్తుంటే ఎందుకీ కడుపు మంట: సీఎం జగన్‌ అల్లూరి జిల్లా: విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.. ”గిట్టని వాళ్లు…

You cannot copy content of this page