కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం, ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల

కోటి కేశవరం దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం, ఎంపీ దగ్గుబాటి,ఎమ్మెల్యేలు నల్లమిల్లి,బత్తుల తూర్పుగోదావరి జిల్లా త్రినేత్రం న్యూస్రాజానగరం అసెంబ్లీ కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా కోటి కేశవరం దళితవాడలో దళితులతో…

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన, ఎమ్మెల్యే నల్లమిల్లి

డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన, ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం రంగంపేట:త్రినేత్రం4-01-2025 రంగoపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని” ప్రారంభించి, విద్యార్థులతో కలసి భోజనం చేసిన అనపర్తి శాసనసభ్యులు…

Dokka Seethamma Meal Scheme : ప్రారంభమైన డొక్కా సీతమ్మ భోజన పథకం

తేదీ: 04/01/2025.ప్రారంభమైన డొక్కా సీతమ్మ భోజన పథకం.జీలుగుమిల్లి: (త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి మండలంలో ఉన్న జూనియర్ కళాశాల నందు డొక్కాసీతమ్మ పేరుతో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు, ఆయన…

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు

రేపట్నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు కూటమి సర్కార్…

మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు

మండుటెండలో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు Trinethram News : ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో 250 మందికిపైగా విద్యార్థులు, ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం మండుటెండలో కూర్చొని తింటున్నారు. గత ప్రభుత్వ హయంలో మన…

పెనుమూరులో వన భోజన పూజలు

పెనుమూరులో వన భోజన పూజలు.త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం. పెనుమూరు మండలం గా గమ్మ పల్లి దగ్గర అడవిలో ఆదివారం వన భోజన పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఈ సందర్భంగా శివుని బొమ్మ గీసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలకి…

CM Revanth : విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి భోజనం

విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి భోజనం Trinethram News : Hyderabad : Dec 14, 2024, తెలంగాణ : నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో తీరిక లేకుండా గడిపే సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి సరదాగా భోజనం…

Nara Lokesh : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్

ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన…

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు Trinethram News : మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ప్రాథమికపాఠశాలల లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పునఇస్తుండగా దానిని రూ.6.19 కి పెంచింది. హైస్కూళ్లలోచదివే వారికి 8.17…

మధ్యాహ్న భోజన స్కీంలో సమస్యలున్నయ్‌ : విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి

మధ్యాహ్న భోజన స్కీంలో సమస్యలున్నయ్‌ : విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి..!! ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన పథకంలో చాలా సమస్యలు కనపడుతున్నాయని విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ జడ్పీహెచ్‌ఎస్‌ను బుధవారం…

Other Story

You cannot copy content of this page