పవన్‌కళ్యాణ్‌ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ

Trinethram News : పవన్‌కళ్యాణ్‌ గారితో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గారుభేటీ విశాఖ జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆ ప్రాంతానికి ప్రజలకు ఎంతో సేవ చేసిన రాజకీయంగా నిజాయితీగా గుర్తింపు కలిగిన వ్యక్తి జనసేనలో…

కృష్ణానదీ జలాల వివాదం పై నేడు కీలక భేటీ

Trinethram News : నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ అధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ కానున్నారు.…

ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ

ఆనంతో కోటంరెడ్డి కీలక భేటీ.. Trinethram News : నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి…

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సీఎం Revanth భేటీ

సచివాలయంలో అమెజాన్ ప్రతినిధులతో సీఎం Revanth భేటీ. హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు. తెలంగాణలో పెట్టుబడులపై వివరించిన అమెజాన్ ప్రతినిధులు

పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ

అమరావతి పార్థసారధితో ముగిసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి భేటీ అరగంటపాటు చర్చలు జరిగినా నో క్లారిటీ సారథి కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అయోధ్య రామిరెడ్డి నిన్న సీఎంఓకు వెళ్లి వచ్చినా అసంతృప్తిగానే సారథి ఈ రోజు అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినా మెత్తబడని…

బాలినేనితో మాజీ మంత్రి , ఆయన కుమారుడు భేటీ

Trinethram News : 5th Jan 2024 Balineni Srinivasa Reddy: బాలినేనితో మాజీ మంత్రి , ఆయన కుమారుడు భేటీ.. ప్రకాశం :హైదరాబాద్‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఆయన కుమారుడు సుధీర్ భేటీ…

ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే

ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే.. తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త…

ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ

CM YS Jagan: ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ పులివెందుల.. ముఖ్యమంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. వైసీపీ పార్టీ కేడర్‌ను కూడా రెడీ చేస్తున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.. మళ్లీ వైసీపీ పార్టీని…

లోక్‌సభ ఎన్నికలపై మల్కాజ్‌గిరి నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

లోక్‌సభ ఎన్నికలపై మల్కాజ్‌గిరి నియోజకవర్గ నేతలతో భేటీ అయిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు… ఈ భేటీకి హాజరైన మధుయాష్కీ గౌడ్.

రేపు టీ-కాంగ్రెస్‌ కీలక భేటీ

రేపు టీ-కాంగ్రెస్‌ కీలక భేటీ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్‌లో జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, పార్టీ ముఖ్యులు…

Other Story

You cannot copy content of this page