భార‌త సైనికులు ఓ నిండు గ‌ర్భిణిని ప్రాణాపాయం నుంచి ర‌క్షించారు

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న విల్గామ్ ఆర్మీ క్యాంప్ కు చెందిన సైనికులు భారీ హిమపాతం మధ్య ఒక గర్భిణిని ర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. శ‌నివారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో గ‌ర్భిణికి నొప్పులు రావ‌డంతో ఆమెను భారీ మంచు…

మతం మార్పిడి పై భారత ప్రభుత్వ చట్టం ఏమి చెపుతుంది

Trinethram News : 1. మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డు కులాల వ్యక్తిగా పరిగణింపజాలదని ఆంధ్రప్రదేశ్| హైకోర్టు 1977లో తీర్పునిచ్చింది. (Alt 1977, 282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షెడ్యూల్డు కులాల ప్రయోజనాలు పొందజాలని…

పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం

Trinethram News : పాకిస్థాన్ కి చెందిన నావికులను కాపాడిన విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను హైజాక్ చేశారు. దీంతో భారత యుద్ధనౌక ఐఎన్ఎస్…

పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం

పాకిస్తాన్ కు చెందిన 19 మంది నావికులను కాపాడిన భారత సైన్యం… పాకిస్థాన్ కి చెందిన నావికులను కాపాడిన విషయాన్ని భారత నావికాదళం అధికారికంగా ప్రకటించింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు పాకిస్తాన్ కు చెందిన చేపల వేట నౌకను…

భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక దేశానికి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే “జాతీయ పండుగ”నే గణతంత్ర దినోత్సవం. భారతదేశంలో 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చిన కారణంగా “గణతంత్ర…

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము…

150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం

150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం 1875లో జనవరి 15న కోల్‌కతా వేదికగా ఆవిర్భవించిన దేశ వాతావరణ సంస్థ ఏర్పాటైన నాటి నుంచి దేశ పురోగతిలో ఎనలేని సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ 150 ఏళ్ల వేడుకల్లో భాగంగా…

న్యాయవాదుల దీక్షకు మద్దతు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ

న్యాయవాదుల దీక్షకు మద్దతు తెలిపిన భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం 2022 ను వెంటనే రద్దు చేయాలి అని బాపట్ల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా పట్టణంలో పాత బస్టాండ్ సెంటర్…

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన

భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన వచ్చేవారం నుంచి గ్రామీణ స్థాయిలో వాతావరణ అంచనాలు విడుదలవుతాయని వెల్లడి ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపిన ఐఎండీ డైరెక్టర్‌ ఐఎండీ 150వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి కొత్త సేవలు

Other Story

You cannot copy content of this page