వైకుంఠద్వార దర్శనానికి తరలివస్తున్న భక్తులు

తిరుమల వైకుంఠద్వార దర్శనానికి తరలివస్తున్న భక్తులు నిన్న అర్థరాత్రి 11:30 గంటల నుండి తిరుపతిలో టోకన్లు జారీ చేస్తున్న టీటీడీ రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి రెండురోజులకు సంభందించిన టోకన్లు కోటా పూర్తి ప్రస్తుతం 25వ తేదీకి టోకన్లు పొందుతున్న…

3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

Tirumala News21-12-2023 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 06 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67043 మంది భక్తులు….తలనీలాలు సమర్పించిన 22112 మంది భక్తులు హుండి ఆదాయం 3.43 కోట్లు ఎల్లుండి నుంచి జనవరి…

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు

మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించు కుంటున్న భక్తులు ములుగు జిల్లా:19 డిసెంబర్ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. కోట్లాది భక్తులు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఇప్పటి నుండే తరలివస్తు న్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ,…

Other Story

You cannot copy content of this page