పెదపూడి లో బియ్యం లోడు ట్రాక్టర్ బోల్తా

పెదపూడి లో బియ్యం లోడు ట్రాక్టర్ బోల్తా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్ పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో, బియ్యంలో కొడితే వెళ్తున్న ట్రాక్టర్, అకస్మాత్తుగా బోల్తా పడింది. శుక్రవారం మామిడాడ నుంచి కాకినాడకు, బియ్యం లోడుతో వెళ్తున్న…

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ ఏపీలో సంచలనం రేపిన పేర్ని నాని, పేర్ని జయసుధలకు సంబంధించిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. Trinethram News : విజయవాడ: మచిలీపట్నంలో…

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది

రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. Trinethram News : Andhra Pradesh : ఈకేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయవాది విజయ ప్రత్యేకంగా…

Nani : రేషన్ బియ్యం మాయం కేసు.. అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం

రేషన్ బియ్యం మాయం కేసు.. అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబం నాని సొంత గోదాము నుంచి 185 టన్నుల రేషన్ బియ్యం మాయం కేసు నమోదైనప్పటి నుంచి కనిపించకుండా పోయిన నాని కుటుంబం గోదాము మేనేజర్ మానస్ తేజ కూడా అజ్ఞాతంలోనే…

విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌

విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌ మూడేళ్ల‌ల్లో రూ.12వేల కోట్లు పీడీయ‌స్ బియ్యం ఎగుమ‌తి చేశారు రేషన్ మాఫియా పై ఉక్కు పాదం బియ్యం అక్ర‌మ ర‌వాణా ప్ర‌క్షాళ‌నలో భాగంగా అధికార యంత్రాంగం మీడియాతో క‌లిసి పనిచేస్తాం…

SIT : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ‘సిట్‌’ ఏర్పాటు Trinethram News : అమరావతి : రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్‌’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన సిట్‌కు చీఫ్‌గా…

బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరం

బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ చొరవ సంతోషకరం. Trinethram News : డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కి..ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హతఉంది-పురంధేశ్వరి. గతంలో మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించాం. జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అదానీతో జగన్ ఒప్పందంపై…

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు…

దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత Trinethram News : ఏలూరు జిల్లా దెందులూరు (మం) దోసపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19టన్నుల రేషన్ బియ్యం పట్టివేత 18లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే బియ్యం, రెండు వాహనాలు…

PDS Rice : అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం స్వాధీనం

అంతర్గాం మండలంత్రినేత్రం న్యూస్ ప్రతినిధి పిడిఎస్ బియ్యం అక్రమ మళ్లింపుపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ప్రధాన కార్యాలయం మరియు రవీందర్ డిప్యూటీ తహశీల్దార్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం 05.10.2024న అంతర్గాo మండలం కుందనపల్లి గ్రామంలో 139 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని శనివారం…

Other Story

You cannot copy content of this page