అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును…

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో ట్విస్ట్

ఆ లారీ ఎక్కడ … ప్రమాదం వెనుక అనుమానాలు ప్రమాద సమయంలో MLA కారు ఓవర్ స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీడో మీటర్ 100 స్పీడ్ వద్ద ఆగిపోయింది. కారు బ్యానెట్ పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు. రెడీ…

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే Gangula Kamalakar సందర్శించారు.

నల్లమల్ల ఘాట్ రోడ్​లో రోడ్డు ప్రమాదం

Trinethram News : నంద్యాల జిల్లా:ఫిబ్రవరి 21నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల్ల ఘాటు రోడ్డు లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోళ్ళపెంట సమీపంలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న…

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

Trinethram News : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Trinethram News : ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో మంటలు చెలరేగి ముగ్గురు మరణించగా..…

రోడ్డు ప్రమాదం విద్యార్థిని మృతి

Trinethram News : కరీంనగర్ జిల్లా:ఫిబ్రవరి 19కరీంనగర్ లోని బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద చత్తీస్ గఢ్ కు చెందిన లారీ ఢీకొని 19 సంవత్సరాల దియా పటేల్ అనే విద్యార్థిని ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. గుజరాత్…

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Trinethram News : ఉక్కునగరం: విశాఖలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది.. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్‌ దగ్ధమైంది. భారీగా…

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్సుకు మరోసారి ప్రమాదం..

Trinethram News : జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా….జీలుగుమిల్లి జగదంబ సెంటర్ లో రోడ్డు ప్రమాదం.ఆర్టీసి బస్సు, ఐషర్ వ్యాన్ ఢీ.వ్యాన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు.గాయపడిన డ్రైవర్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన స్థానికులు.జంగారెడ్డిగూడెం…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : మెదక్ జిల్లా : ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ…

You cannot copy content of this page