కోవిడ్ పై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం

కోవిడ్ పై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం…! నియంత్రించేందుకు సిద్ధంగా ఉన్నామన్న వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి… పొరుగు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న దృష్ట్యా రాష్ట్ర సన్నద్ధతపై సమీక్షించేందుకు ఆరోగ్య శాఖలోని సంబంధిత అధికారులందరిని శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. టి…

అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి – జీతాలు పెంచాలి

అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి – జీతాలు పెంచాలి ఇబ్రహీంపట్నం అంగన్వాడీ సమ్మె కు టిడిపి సంపూర్ణ మద్దతు సమ్మె కు మద్దతు ప్రకటించిన టిడిపి మండల అధ్యక్షుడు రామినేని రాజా మరియు కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చుట్టూకుదురు…

ప్రభుత్వంలో పని చేసే వారి పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలి

ప్రభుత్వంలో పని చేసే వారి పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోని చదివించాలని ఆదేశాలు జారీ ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించకపోతే ప్రమోషన్లు…

ఒక ఫ్రెంచ్ ప్రతినిధి బృందాన్ని కలుసుకుని, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి వారి ఆసక్తిని చర్చించి, ప్రభుత్వ సహాయానికి హామీ ఇచ్చాము: IT మంత్రి శ్రీధర్ బాబు

ఒక ఫ్రెంచ్ ప్రతినిధి బృందాన్ని కలుసుకుని, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి వారి ఆసక్తిని చర్చించి, ప్రభుత్వ సహాయానికి హామీ ఇచ్చాము: IT మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ హెచ్‌సి రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మెరియో నుండి వస్తున్న సాంకేతికతతో భారత సాయుధ…

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది

రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం ప్రభుత్వం రూ.298 కోట్లను విడుదల చేసింది 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్య శ్రీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం రూ.298 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం..!! శబరిమలలో భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. అయిదు రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ తప్పుగా నిర్వహించడంపై…

ఏపీ ప్రభుత్వం క్లియరెన్స్‌ సేల్‌ మొదలుపెట్టింది: నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar: ఏపీ ప్రభుత్వం క్లియరెన్స్‌ సేల్‌ మొదలుపెట్టింది: నాదెండ్ల మనోహర్‌ మంగళగిరి: గత మంత్రివర్గ సమావేశంలో అనేక కంపెనీలకు విచిత్రమైన స్పెషల్‌ ప్యాకేజీలు ఇచ్చారని జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)…

Other Story

You cannot copy content of this page