Telangana Democracy Day : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

Telangana Democracy Day Celebrations at Nizampet Municipal Corporation Office Trinethram News : Medchal : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా కమిషనర్ డి.సౌజన్,…

Governance Day : ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

Telangana Public Governance Day వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో, మార్కెట్ కమిటీ కార్యాలయం ముందు జాతీయ జెండా ఆవిష్కరించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ .. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని, సామాన్య…

Public Governance : ప్రజల సమగ్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద

General development and welfare of the people is the aim of public governance – State Women’s Commission Chairperson Nerella Sharada *43 వేల 125 మంది రైతులకు 273 కోట్ల 82 లక్షల రూపాయల…

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

ప్రజాపాలన సేవా కేంద్రాలను సత్వరమే నెలకొల్పాలి: సీఎస్ ఏ.శాంతికుమారి

Trinethram News : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. మహాలక్ష్మి,…

ప్రజాపాలన దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు రేపే ఆఖరు

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్అలర్ట్. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు సమాచారం. రెండు…

సోనియాగాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు

సోనియాగాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కుమారులుగా… కొండా సురేఖ కూతురుగా పేర్కొన్న ఆఖతాయిలు..

ప్రజాపాలన దరఖాస్తులు నిరంతరం కొనసాగుతాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Trinethram News : ప్రజాపాలన దరఖాస్తులు నిరంతరం కొనసాగుతాయని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, దరఖాస్తులు సమర్పించని వారు ఆందోళన చెందొద్దని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

ప్రజాపాలన దరఖాస్తులకు ఇవాళే లాస్ట్

Trinethram News : 6th Jan 2024 ప్రజాపాలన దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తులకు నేటితో గడవు ముగియనుంది. ఇప్పటివరకు ఆరు గ్యారెంటీల కోసం 93.38 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.

గొల్లనపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మాలోత్ రాందాస్ నాయక్

వైరా నియోజకవర్గంలో గొల్లనపాడు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ వైరా మండలం గొల్లనపాడు గ్రామంలో శ్రీ మాలో త్రాందాస్ నాయక్ ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల పత్రం స్వీకరణ కేంద్రంలో పాల్గొన్నారు…

Other Story

You cannot copy content of this page