AP Inter Board : ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాయాల్సిందే.. వచ్చే ఏడాది నుంచి రద్దు

ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు రాయాల్సిందే.. వచ్చే ఏడాది నుంచి రద్దు ఏపీ ఇంటర్ బోర్డు రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు…

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో…

కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ

కొత్తపెళ్లి రామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్,ద్వారా,విద్యార్థులకు,కంటి పరీక్షలు కళ్ళజోళ్ళు పంపిణీ త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తపల్లి శ్రీరామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ వారు గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా…

Group2 : రేపటి నుంచే గ్రూప్ 2 పరీక్షలు!

రేపటి నుంచే గ్రూప్ 2 పరీక్షలు! మహిళ అభ్యర్థులకు మంగళసూత్రం గాజులకు పర్మిషన్ Trinethram News : హైదరాబాద్‌ : డిసెంబర్‌ 14 : తెలంగాణలో ఆదివారం, సోమవారం గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.…

పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలి గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జే.అరుణ శ్రీ

పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలి గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జే.అరుణ శ్రీ *డిసెంబర్ 15, 16న రెండు సెషన్స్ లలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ *పరీక్ష సమయం ముగిసే వరకు హాల్…

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు! Trinethram News : అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం పొందితే మార్చి 1…

మార్చి1నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు

Exams : మార్చి1నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు Trinethram News : Telangana : డిసెంబర్‌ 06తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి చదువుతున్న ఇంటర్‌ విద్యార్ధులకు వచ్చే ఏడాది -మార్చి1 న ఇంటర్మీ డియట్…

Class 10 Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు

ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు Trinethram News : Andhra Pradesh : ఏపీలో పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు…

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష *రెండవ రోజు 4514 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు *పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, నవంబర్ -18:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో గ్రూప్ 3…

Collector Group-3 Exams : ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ప్రశాంతంగా గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష *ఉదయం 4557 , మధ్యాహ్నం 4440 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు *పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, నవంబర్ -17:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జిల్లాలో గ్రూప్…

Other Story

You cannot copy content of this page