మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి

Trinethram News : నేడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన గౌరవ మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి,డిప్యూటీ మేయర్ ధనరాజ్…

కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు

అమరావతి : కుప్పం టీడీపీ కార్యాలయంలో తన చాంబర్ లోకి వెళ్లే ముందు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి పటానికి పూజలు చేశారు. అనంతరం తన చాంబర్ లోకి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు చంద్రబాబును…

You cannot copy content of this page