Congress : 27 వేల మంది విద్యార్థులకు ఉచితంగా బూట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress MLA distributed free shoes to 27 thousand students జడ్చర్ల: తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న సుమారు 27 వేల మంది విద్యార్థులకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఉచితంగా బూట్లు పంపిణీ చేయనున్నారు. పంపిణీ కార్యక్రమాన్ని సీఎం…

రావికంటి శశిధర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 50 మంది పరిశుద్ధ కార్మికులకు రేయిన్ కోట్స్ పంపిణీ

Distribution of raincoats to 50 holy workers in celebration of Ravikanti Shasidhar’s birthday గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మానవ సేవయే మాధవ సేవయని కరోనా కష్టకాలంలో పారిశుధ్య సిబ్బంది అందించిన సేవలు మహత్తరమని పలువురు పేర్కొన్నారు…

SBI Account Holder : ఎస్.బి.ఐ ఖాతాదారుడు కి ప్రమాద బీమా చెక్కు పంపిణీ

Disbursement of accident insurance check to SBI account holder గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ.) శివాజీనగర్ బ్రాంచి అధికారులు ప్రమాదంలో మృతి చెందిన బండ శశికుమార్ కుటుంబ సభ్యులకు రూ. 10…

Red Sandalwood Plants : రామగుండంలో ఉచితంగా ఎర్రచందనం మొక్కల పంపిణీ

Free distribution of red sandalwood plants in Ramagundam రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పోరేషన్ , ఒకటవ డివిజన్ , విలేజ్ రామగుండం లో కేపీఎన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో గ్రామస్తులకు…

Duddula Sridhar Babu : మహిళలకు సర్టిఫికెట్ పంపిణీ చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమలు,శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు

Duddula Sridhar Babu, State Minister of IT Industries, distributed certificates to women మంథని, జూన్ -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రస్తుత సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యా వంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని,…

విద్యార్థులకు పుస్తకాలు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న

Peddapally MLA Vijjanna participated in the book bag distribution program for students పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు “కిట్స్ ఫర్ కిడ్స్ ఇండియా ఎన్జీవో ”…

Bharosa Seva Samiti : విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ భరోసా సేవా సమితి

Bharosa Seva Samiti for distribution of books to students గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం దేశ భవిష్యత్తుకు పునాది వేయడంలాంటిదని భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్య క్షురాలు హసీనా బేగం విద్య భారతి,…

అలర్ట్.. ఎండ తీవ్రత దృష్ట్యా పెన్షన్‌ ఇచ్చే వేళల్లో మార్పులు.. కొనసాగుతున్న నగదు పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌‌లో పింఛన్ల పంపిణీలో నిన్న విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంపిణీలో చాలా చోట్ల సమస్యలు కనిపించాయి.. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వృద్దులు తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చనిపోయారు. ఈ వారమంతా వేడి గాలుల తీవ్రత ఉండటంతో ఇలాంటి…

సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ: సజ్జల

Trinethram News : వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి పెన్షన్లను వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇవ్వరు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలి.…

వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయరాదు: ఈసీ

Trinethram News : అమరావతి, ఎన్నికల వేళ ఈరోజు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల…

You cannot copy content of this page