జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన

జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళిక.. శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం.

అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వినుకొండ పట్టణంలోని కారంపూడి రోడ్ లో గల బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం నందు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో నేడు వినుకొండ నియోజకవర్గ స్థాయి వాలంటీర్లు మరియు గృహసారధుల…

రాజస్థాన్ నూతన ముఖ్య మంత్రిగా భజన్ లాల్ శర్మ

రాజస్థాన్ నూతన ముఖ్య మంత్రిగా భజన్ లాల్ శర్మ ఎమ్మెల్యే…. టూ…. సీఎం రాజస్ధాన్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఎన్నికలలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐతే రాజస్థాన్ సీఎంగా ఎవరిని నియమించాలి అనే విషయం లో…

మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Trinethram News : జగద్గిరిగుట్టలో నూతనంగా నిర్మించిన మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో సంక్షేమం –…

You cannot copy content of this page