రేపటి నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ

రేపటి నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ Trinethram News : హైదరాబాద్: జనవరి 07రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నం దున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల…

ఈ నెల 19 నుండి ప్రారంభంకానున్న క్యాస్ట్ సర్వే (కుల గణన సర్వే)

Trinethram News ఈ నెల 19 నుండి ప్రారంభంకానున్న క్యాస్ట్ సర్వే ట్రైనింగ్ పూర్తికాని సచివాలయాల్లో ట్రైనింగ్ పూర్తి చేసి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ట్యాగ్గింగ్ పూర్తి చెయ్యాలి.

కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్లు

Trinethram News : కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్లుపట్టుకున్న స్పెషల్ పోలీస్ టీం శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ పి గారి స్పెషల్ టీమ్ పోలీస్ వారు చిలమత్తూరు మండలం కోడూరు…

జపాన్ నుండి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్

జపాన్ నుండి హైదరాబాద్ చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్… దేవర షూటింగ్ జరుగుతున్న ప్రాంతం లో భారీ భూకంపం, క్షేమం గా తిరిగి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.

అమెరికా నుండి అమలాపురం కు మృతదేహాలు

అంబెడ్కర్ కోనసీమ జిల్లా: అమలాపురం. అమెరికా నుండి అమలాపురం కు మృతదేహాలు అమెరికా టెక్సాస్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అమలాపురం వాసులు.. అమెరికా నుండి అమలాపురం వచ్చిన ఐదు మృతదేహాలు.. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులకు…

దరివాదకొత్తపాలెం గ్రామస్తులు వైసిపీ నుండి టీడీపీ లో చేరిక

దరివాదకొత్తపాలెం గ్రామస్తులు వైసిపీ నుండి టీడీపీ లో చేరిక వర్మ తోనే మేము అంటున్న దరివాదకొత్తపాలెం రెడ్డి సామాజికవర్గ నాయకులు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో…

ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ

ఇక‌పై వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 ల‌క్షల వ‌ర‌కూ ఉచిత వైద్యం.. ఈరోజు నుండి కొత్త కార్డులు పంపిణీ ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి సంబంధించి సీఎం జ‌గ‌న్ కీల‌క‌నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వ‌ర‌కూ ఉచిత‌వైద్యం అందించే కార్యక్రమానికి సీఎం…

నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా : నేటి నుండి ప్రారంభమైన ధనుర్మాస ఘడియలు జనవరి 14 మకర సంక్రాంతితో ముగియనున్న ధనుర్మా‌స ఘడియలు దనుర్మాశ గడియలను ఉత్తరాంద్రలో నెలగంటు గా పిలుస్తున్న ప్రజలు

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్.. 2014-15 నాటికితెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లుతెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లు 2022-23 నాటికితెలంగాణ విద్యుత్…

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!!

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు!! హైదరాబాద్:డిసెంబర్ 15శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మ‌ధ్య‌ రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం వందే భారత్ రైలును నడపాలని నిర్ణ యించింది.వారంలో…

You cannot copy content of this page