రాహుల్ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స 15 కిలోల కనితిని కడుపులో నుండి సర్జరీ చేసి తీసివేసిన డాక్టర్ అనిల్ కుమార్

Dr. Anil Kumar performed a rare surgery at Rahul Hospital to remove a 15 kg tumor from his stomach పెద్దపల్లి జిల్లాగోదావరిఖనిత్రినేత్రం న్యూస్ (ప్రతినిధి) వైద్యరంగంలో విశేష సేవలు అందిస్తున్న మేయర్ శ్రీ బంగి…

రైతులు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు

Trinethram News : పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామం జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.…

త్వరలో 40 నుండి 50 డిగ్రీల సెల్సియస్ హీట్ వేవ్ కోసం సిద్ధంగా ఉండండి.

ఎప్పుడూ నిదానంగా నీళ్ళు తాగాలి. చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోండి! ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాలు ‘హీట్ వేవ్’ను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు: 1)మన చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం…

రేపటి నుండి జేఈఈ మెయిన్- 2: పరీక్షలు ప్రారంభం

రెండు గంటల ముందుగానే విద్యార్థులకు ఎంట్రీ హైదరాబాద్‌:ఏప్రిల్‌ 03జేఈఈ మెయిన్‌ -2 పరీక్ష లు ఈ నెల 4 నుంచి ప్రారం భంకానున్నాయి. దేశవ్యా ప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 12 వరకు…

ఏప్రిల్ 4 నుండి 8 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

ఏప్రిల్ 4న అలిపిరిలో మెట్లోత్సవం పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద ఏప్రిల్ 4వ తేదీ టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు,…

రేపటి నుంచి 30వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారం

Trinethram News : పిఠాపురం నుండి మొదలు కానున్న వారాహి విజయ యాత్ర. మూడు రోజులు పాటు పిఠాపురంలో జనసేన అధినేత పర్యటన, మరియు వారాహి బహిరంగ సభ. పిఠాపురం తరువాత పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో పర్యటన. ఏప్రిల్ 4వ…

నేటి నుండి టెట్ దరఖాస్తుల స్వీకరణ

Trinethram News : హైదరాబాద్ :మార్చి 27ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే టెట్ కు అప్లై చేసుకునే ప్రభుత్వ టీచర్లు కచ్చితంగా విద్యా శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని టెట్…

వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం నుండి అధికార వై.సి.పి పార్టీని వీడి టీడీపీ లోకి భారీగా

చేరికలు.వీరందరినీ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.వీ ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కెన మల్లికార్జున రావు గారు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్లిన సీఎం జగన్

ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్న సీఎం జగన్. అనంతరం 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేల జాబితాను 25 ఎంపీల జాబితాను విడుదల చేయనున్న సీఎం జగన్.

TS నుండి TGగా మారిన తరువాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్

TS నుండి TGగా మారిన తరువాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్. ఈ నంబర్ కొరకు దాదాపు 9 లక్షల 61 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.

You cannot copy content of this page