నేటి నుండి ట్రాఫిక్ విధులకు ట్రాన్స్ జెండర్లు

నేటి నుండి ట్రాఫిక్ విధులకు ట్రాన్స్ జెండర్లు Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 23హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగంలోఈరోజు నుంచి ట్రాన్స్‌జెండర్లు విధులు నిర్వహించనున్నారని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఆదివారం బంజారాహిల్స్‌ లోని కమాండ్‌ అండ్‌…

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం

పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం.. విద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కరీంనగర్ జిల్లా…

Patnam Narendra Reddy : చర్లపల్లి జైలు నుండి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి!

చర్లపల్లి జైలు నుండి బయటకొచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి! Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, చ‌ర్ల‌ప‌ల్లి జైలు నుంచి ఈరోజు సాయంత్రం విడుద‌ల అయ్యారు.…

అమెరికా యూనివర్సిటీ నుండి పట్టా పొందిన దిండి యువకుడు

అమెరికా యూనివర్సిటీ నుండి పట్టా పొందిన దిండి యువకుడుడిండి త్రినేత్రం న్యూస్.దిండి పట్టణానికి చెందిన చేరుపల్లి శివకుమార్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో అమెరికా ప్రఖ్యాత యూనివర్సిటీ కాన్కోడియా యూనివర్సిటీ నుండి…

Gurukula School : నేటి నుండి గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ

నేటి నుండి గురుకుల పాఠశాల విద్యార్థులకు డైట్ మెనూ Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 14తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కల్తీ ఆహారం తినడం వలన 42 విద్యార్థులు చనిపోవడమే గాక చాలామంది ఆసుప…

మధురపూడి నుండి ఢిల్లీ కి విమాన సర్వీస్ ప్రారంభం

మధురపూడి నుండి ఢిల్లీ కి విమాన సర్వీస్ ప్రారంభం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల Trinethram News : Andhra Pradesh : మధురపూడి విమానాశ్రయం నుంచి మొదటి సారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఎయిర్ బస్ సేవలు గురువారం…

మఠం జంక్షన్ నుండి మత్స్యగుండం వరకు రోడ్డు నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి. – పీవో, వి.అభిషేక్

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( హుకుంపేటమండలం ) జిల్లాఇంచార్జ్ : శ్రీ మత్స్య లింగేశ్వర స్వామి వారినీ దర్శించుకున్న పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి. అల్లూరి జిల్లా, హుకుంపేటమండలం, మఠం పంచాయతీ లోని, ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం, మత్స్య గుండం స్వయంభూ…

సీఐ నుండి డీఎస్పీగా పదోన్నతి

సీఐ నుండి డీఎస్పీగా పదోన్నతి వికారం జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణంలో సిఐ నుండి నూతనంగా డీఎస్పీగా పదోన్నతి పొంది పరిగి డిఎస్పీగా పదవి బాధ్యత చేపట్టిన గౌరవ శ్రీనివాస్ సార్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన తెలంగాణ…

మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణ ను రక్షించుకుందాం

మతోన్మాద విద్వేష శక్తుల నుండి తెలంగాణ ను రక్షించుకుందాం శ్రామికుల ఐక్యతను బలోపేతం చేద్దాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం.!! వామపక్ష పార్టీల పిలుపు. రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో…

ఆదివాసులకు ఆధార్ మరియు జనన ధ్రుపత్రాల తప్పనిసరి నుండి మినహాయించండి ఆదివాసి జేఏసీ జిల్లా కన్వీనర్ – రామారావు దొర.

ఆదివాసులకు ఆధార్ మరియు జనన ధ్రుపత్రాల తప్పనిసరి నుండి మినహాయించండి ఆదివాసి జేఏసీ జిల్లా కన్వీనర్ – రామారావు దొర ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్ ఆదివాసులకు ఆధార్, జనన దృవత్రాల తప్పనిసరి నుండి మినహాయించండి –…

Other Story

You cannot copy content of this page