ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం

Trinethram News : అన్నమయ జిల్లా రాజంపేట నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం మృతుడు కేరళకు వాసి కాగా,చిత్తూరు జిల్లా…

ఎంగేజ్మెంట్ అయినా మూడు రోజులకే యువకుడు దుర్మరణం

Trinethram News : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కునారం రోడ్ లొ గురు వారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడి కక్కడే మృత్యువాత పడ్డాడు. లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు మండలంలోని…

రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు

ముంబయి: రైలు దూసుకురావడంతో ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి మహారాష్ట్ర లో చోటు చేసుకొంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పాల్ఘర్‌ జిల్లాలో సిగ్నల్‌ సమస్య తలెత్తడంతో వాటిని బాగుచేసేందుకు పశ్చిమ రైల్వే విభాగానికి చెందిన…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం.. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డుడివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. దాంతో.. వారి కుటంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన గద్వాల పురపాలక…

నకరికల్లు రోడ్డు ప్రమాదంలో పోలీస్ దుర్మరణం

నకరికల్లు రోడ్డు ప్రమాదంలో పోలీస్ దుర్మరణం నకరికల్లు మండలం గుండ్లపల్లి కి చెందిన ట్రాఫిక్ హోంగార్డ్ సాయిబాబు డ్యూటీ నిమిత్తం నరసరావుపేటకు వస్తూ ఉండగా దారి మధ్యలో నకరికల్లు హైవేపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు…

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఆరుగురు దుర్మరణం!

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఆరుగురు దుర్మరణం! టెక్సాస్‌, డిసెంబర్‌ 28: అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా…

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టగా నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కాంతయ్య,…

రోడ్ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం

రోడ్ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న ధర్నాలో పాల్గొని తిరిగి వస్తుండగా పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకువాడలో జరిగిన రోడ్ ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ…

You cannot copy content of this page