Raids : పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల వరుస దాడులు

Serial raids by Task Force Police on poker bases మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో పేకాట స్థావరం పై దాడి చేసి రహస్యంగా పేకాట ఆడుతున్న 7 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రూ.6500/-(ఆరువేల ఐదు…

Attacks By Terrorists : ఉగ్రవాదుల దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం

Attacks by terrorists.. Center’s key decision Trinethram News : జమ్మూకశ్మీర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో ఇటీవల ఉగ్రదాడులు, చొరబాటు యత్నాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేసేందుకు ఒడిశాలోని…

Terrorist Attacks : హార్ట్ ఎటాక్‌లను దూరం చేసే సరికొత్త మందు

Terrorist attacks on Indian borders continue భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉగ్రవాదుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి Trinethram News : భారతదేశ సరిహద్దుల్లో నిత్యం ఉగ్రవాదుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి ఇండియా- పాకిస్తాన్ బార్డర్‌లో…

Dog Attacks : కుక్కల దాడులు.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

Dog attacks.. High Court angry with Govt Trinethram News : Telangana : చిన్నారులపై వీధికుక్కల దాడులను ప్రభుత్వం పట్టించు కోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది.…

కోలీవుడ్‌పై ఈడీ దాడులు.. సినీ ప్రముఖుల ఇళ్లలో సోదాలు

Trinethram News : తమిళచిత్ర పరిశ్రమ కోలీవుడ్‌పై ఈడీ ఫోకస్ పెట్టింది. గత నెలలో ఢిల్లీలో 2వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిన అధికారులు ఈ కేసులో కోలీవుడ్ నిర్మాత జాఫర్ సాధిక్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ద్వారా…

మాదాపూర్‌ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై

Trinethram News : హైదరాబాద్‌ : ఏప్రిల్ 06సైబరాబాద్‌ పోలీస్‌ కమిష నరేట్‌ పరిధిలోని మాదా పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికా రులు దాడులు నిర్వహిం చించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్‌,…

CBI:25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు

Trinethram News : మూలపేట: కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ పరిశ్రమలో సీబీఐ దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఏడుగురు సీబీఐ అధికారుల బృందం వివిధ భాగాల్లో తనిఖీలు…

మహబూబాబాద్ సబ్ రిజిష్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Trinethram News : మహబూబాబాద్ రెడ్ హ్యాండెడ్ గాపట్టుకున్న ఏసీబీ ఆధికారులు…ఏసీబీ ట్రాప్ లో మానుకోట సబ రిజిస్టర్ తస్లీమా.. 19200 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తస్లీమా… రిజిస్టేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిష్టర్……

దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు.

Trinethram News : ఢిల్లీ దేశ వ్యాప్తంగా DRI అధికారుల దాడులు. భారీగా బంగారం, నగదు పట్టివేత, 12 మంది అరెస్ట్… గౌహతి, బార్‌పేట, ముజాఫర్‌పూర్, గోరఖ్పూర్ లో అక్రమ బంగారం సీజ్. 61 కేజీల బంగారం, 13 లక్షల నగదు…

డిజిపి ఆదేశాలతో విజయవాడలోని స్పా సెంటర్ లపై SEB `అధికారుల ఆకస్మిక దాడులు

Trinethram News : NTR జిల్లా విజయవాడ • 62 మంది అధికారులతో పది బృందాలుగా ఏర్పడి ఉమ్మరంగా స్పా సెంటర్లలో సోదాలు SEB అధికారులు. • 27 మంది మహిళలకు విముక్తి.. పోలీసుల అదుపులో 25 మంది విట్టులు… ఐదుగురు…

You cannot copy content of this page