శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి

తిరుమల: శ్రీవాణి దర్శన టిక్కేట్ల కోటాను పెంచిన టిటిడి ఎన్నికల కోడ్ నేఫధ్యంలో సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టిటిడి భక్తుల సౌకర్యర్దం ఆఫ్ లైన్ విధానంలో కేటాయించే శ్రీవాణి దర్శన టిక్కేట్లు కోటా పెంచిన టిటిడి

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే

Trinethram News : జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. లక్కీడిప్‌…

ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి

తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి. తిరుమల: ఇవాళ కుమారధార…

భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం

భద్రాచలం: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వెండి వాకిలి దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ ప్రవేశానికి మొత్తం 3 మార్గాలు ఉండగా.. ఉచిత దర్శనం దారిలో ఇప్పటికే ఇత్తడి తాపడం ఉంది. అంతరాలయంలో బంగారు వాకిలి గతంలోనే ఏర్పాటు చేశారు. వీటి…

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ…

6 రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

Trinethram News : అయోధ్య బాలక్ రామ్‌ను కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దేశ నలుమూల నుండి భారీగా భక్తులు తరలివస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 22 నుండి నిన్నటి వరకు 18.75…

గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం : TTD EO

గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం : TTD EO 25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పది లక్షల నూట పదహారు సార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని TTD EO ధర్మా…

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల

నేడు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల ఏప్రిల్ నెల దర్శన టికెట్లు, వసతి గదుల కోటా నేడు విడుదల ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి…

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు. దర్శన వేళలు : ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి…

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం

వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం రాజన్న జిల్లా: జనవరి 21నేటి నుండి వేముల‌వాడ రాజ‌న్న ద‌ర్శ‌నం నిరంత‌రం కొన‌సాగ‌నుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ‌,…

Other Story

You cannot copy content of this page