టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరుగుతోంది

ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ టీడీపీ, జనసేన గెలుపు సభ ఇది అని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.…

తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ

Trinethram News : పగో జిల్లా : ‘తెలుగు జన విజయకేతనం జెండా’ సభగా పేరు.. వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్‌.. జెండాలు మార్చుకుని ప్రజలకు బాబు, పవన్‌ అభివాదం.. వేదికపై ఇరు పార్టీలకు చెందిన 500 మంది నాయకులు…

Other Story

You cannot copy content of this page