Flood Subsides : వరదలు తగ్గిన వెంటనే ఆపరేషన్ బుడమేరు

As soon as the floods receded the operation started Trinethram News : Andhra Pradesh : బుడమేరును ఆక్రమించేసి అడ్డగోలుగా కట్టిన నిర్మాణాలతో .. ఎంత ప్రమాదమో… తాజాగా బయట ప డింది. రాష్ట్ర విభజన తర్వాత…

Gold price : మళ్లీ తగ్గిన బంగారం ధరలు

Gold prices fall again Trinethram News : Sep 02, 2024, బంగారం ధరల్లో ఇటీవల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరోసారి తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270…

MLC Kavitha : 10 కిలోల బరువు తగ్గిన ఎమ్మెల్సీ కవిత?

MLC Kavitha who lost 10 kg weight? Trinethram News : Jul 20, 2024, తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత 4 నెలల్లో 10 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు…

Jagan’s Victory with a Majority : భారీగా తగ్గిన జగన్ మెజార్టీ – 60 వేల ఓట్ల మెజార్టీతో జగన్ గెలుపు

Jagan’s majority reduced by a huge margin – Jagan’s victory with a majority of 60 thousand votes AP Election Result 2024: పులివెందులలో జగన్ 60 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత…

Currency Circulation : రూ.10తో పరేషాన్!…. మార్కెట్లో తగ్గిన నోటు చలామణి

Pareshan with Rs.10!… Reduced currency circulation in the market విపణిలో రూ.10 నోటు చలామణి తగ్గింది. వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాల క్రితం సాధారణ కొనుగోలుకు 5, 10, 20, 25, 50 పైసల నాణేలు చలామణిలో…

ప్రధాని మోదీ ఉమెన్స్ డే కానుక.. రూ.100 తగ్గిన వంటగ్యాస్ ధర

Trinethram News : దేశవ్యాప్తంగా మహిళలకు ఇది గుడ్‌న్యూస్. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. LPG సిలిండర్ ధరను రూ.100 తగ్గించింది. దీని వల్ల కొన్ని కోట్ల మంది ప్రయోజనం పొందుతారు. అసలే గ్యాస్, పెట్రోల్, డీజిల్…

తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. 2018 నాటికి తెలంగాణలో 334 చిరుత పులులు ఉండగా.. 2022లో వాటి సంఖ్య 297కు తగ్గిందని… ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి…

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,720.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.75,900.

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

Trinethram News : తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 11-జనవరి-2024గురువారం తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది నిన్న 10-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,449 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 18,555 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

Other Story

You cannot copy content of this page