Governance Day : మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

Telangana People’s Governance Day celebrations at DCP office of Manchyryala జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికితెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్…

Independence Day : రామగుండము కమిషనరేట్ ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అడిషనల్ డీసీపీ

Additional DCP congratulated the people of Ramagundam Commissionerate on 78th Independence Day రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన అడిషనల్ డిసిపి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండము కమిషనరేట్ కార్యాలయం నందు అడిషనల్…

Manchiryala DCP : పోలీస్ పెట్రో కార్, హైవే పెట్రోలింగ్ పోలీసు వాహనాలను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ అడ్మిన్

Manchiryala DCP admin who inspected police petro car and highway patrol police vehicles త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్. (ఐజి) ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరెట్ మంచిర్యాల జోన్ పరిధిలోని…

DCP A. Bhaskar : మిస్సింగ్ మరియు అసహజ మరణాల కేసులపై ప్రత్యేక దృష్టి మరియు డయల్ 100 ల పై ప్రత్యేక చర్యలు :మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

Special focus on missing and unnatural death cases and special action on dial 100s: Manchiryala DCP A. Bhaskar మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి మంచిర్యాల డిసిపి కార్యాలయంలో ఏసిపి, సిఐ, మరియు యస్ఐ లతో…

Ganja : గంజాయి తాగుతూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు వారి కుటుంబ సభ్యుల సమక్షములో కౌన్సిలింగ్ నిర్వహించిన డీసీపీ

DCP conducted counseling for four persons who were caught consuming ganja in the presence of their family members మంచి నడవడికతో జీవనం సాగించాలి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్…

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

Trinethram News : విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు…

ప్రాణహాని ఉందంటూ సునీత ఫిర్యాదు: డీసీపీ శిల్పవల్లి

Trinethram News : హైదరాబాద్‌: తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్‌ సైబర్ క్రైమ్‌ డీసీపీ శిల్పవల్లి తెలిపారు.. ఇటీవల ఫేస్‌బుక్‌లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో…

You cannot copy content of this page