వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో…

18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ?

బ్రేకింగ్ న్యూస్ 18న టిడిపిలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ? వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరడం ఖాయం అయినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి టిడిపి ఎమ్మెల్యే వెలగంపూడి రామకృష్ణ ఆయనతో చర్చించారు ఈ నెల 18న గుడివాడలో చంద్రబాబు…

You cannot copy content of this page