ICC Chairman : ఐసీసీ ఛైర్మన్‌గా జై షా?

Jai Shah as ICC Chairman? Trinethram News : Jul 09, 2024, ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో…

విశాఖపట్నం ప్రచారంలో దూసుకుపోతున్న జై భారత్ నేషనల్ పార్టీ

Trinethram News : గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ…

అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ

Trinethram News : రాజోలు, మార్చి 11 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక సెంటర్లో దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో చాలా అట్టహాసంగా జై భీం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలుత బాబాసాహెబ్…

పొగాకు, పాన్ కు జై కొట్టి విద్యకు నై కొట్టిన విద్యార్థులు

దేశంలో గత పదేళ్లలో పాన్, పొగాకు తదితర పదార్థాల వినియోగం పెరిగినట్లు ది హౌజ్ హోల్డ్ కన్జమ్హప్షన్ ఎక్స్పెండీచర్ సర్వేలో తేలింది. ‘రూరల్లో 3.21%గా (2011-12) ఉన్న వీటి వినియోగం 3.79%కు (2022-23) పెరిగింది.అర్బన్ లో 1.61% నుంచి 2.43%కు చేరింది.…

జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అరెస్ట్

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సీఎం నివాసం ముట్టడికి పిలుపుఅడ్డుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి పోరాడేందుకు సీఎంను కూడా రమ్మని పిలవడానికి వచ్చామన్న లక్ష్మీనారాయణ

ఈ రోజు జై భీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన దస్తగిరి

Trinethram News : విజయవాడలో కేంద్ర పార్టీ కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరిన దస్తగిరి పులివెందుల నుంచి దస్తగిరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్…

విజయవాడ గురునాణక్ కాలనీలో జై భీమ్ ఆర్మీ విస్తృత స్థాయి సమావేశం

Trinethram News : విజయవాడ సమావేశంలో పాల్గొన్న టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కేశినేని చిన్ని కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న దళిత సంఘాలు,దళిత నేతలుటిడిపి నాయకులు నాగుల్ మీరా,ఫతావుల్లా

జై భీమ్ – జై జై బాబా సాహెబ్ అంబేడ్కర్

Trinethram News : ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి దళితులపై ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు రాజమహేంద్రవరం లోని వేమగిరి లో మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత…

అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

విరంతా,, బ్రాహ్మనులు కారు,, విరంతా క్షేత్రియులు కారు,, విరంతా వైషూలు కారు,, విరంతా శూద్రులు కారు,, కులం పేరు చెప్పి, కులాల వారీగా విడకోట్టబడిన హిoదువులు,, అయోధ్య రామయ్య కోసం ఒక్కటైన హిందువులు,, ఒకటే మాట జై శ్రీ రామ్,,

Other Story

You cannot copy content of this page