Dil Raju : మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు

మీడియాలో తన గురించే ప్రముఖంగా ప్రచారం జరుగుతుండడం పట్ల దిల్ రాజు విచారం వ్యక్తం చేశారు Trinethram News : ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఆయన బంధువుల నివాసాలు, కార్యాలయాల్లో నిన్నటి నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.…

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు

శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు.Trinethram News : శ్రీశైలం : సముద్ర గర్భంలో లభించేటటువంటి కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి, వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో డైరెక్ట్ రేట్ అఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్…

Harish Rao : కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు

కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న రేవంత్ సర్కారు కేసు నమోదు చేసిన ఏసీబీ… ఏ1గా కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలన్న హరీశ్ రావు…

CM Chandrababu : రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు

రేషన్ మాఫియాపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. Trinethram News : Andhra Pradesh : రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు. అక్రమ సరఫరా చేసే వాళ్లు చాలా స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారని…

నర్సింగ్ కళాశాల మైత్రి క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు

నర్సింగ్ కళాశాల మైత్రి క్లినిక్ ప్రారంభోత్సవం చేశారు వికారాబాద్ జిల్లా ప్రతినిధిత్రినేత్రం న్యూస్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో బంగంగా ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం లో…

Nara Lokesh : పద్మశాలీ భవన్ కు శంకుస్థాపన చేశారు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్(PIWA) ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీ…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు ప్రచురణలను విడుదల చేశారు

Trinethram News : Delhi : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు ప్రచురణలను విడుదల చేశారు. (i) జస్టిస్ ఫర్ నేషన్: రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ 75 సంవత్సరాల (ii)…

తండ్రి కల.. కుమార్తెలు నిజం చేశారు!

Trinethram News : Telangana : Oct 10, 2024, తెలంగాణలోని కొడంగల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన శ్రీశైలం గౌడ్‌ది సన్నకారు రైతు కుటుంబం. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో చదువుకున్న ఆయన.. డీఎస్సీ సాధించలేకపోయారు. చివరికి రైతుగానే మిగిలిపోయారు. కానీ…

రాష్ట్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు

JAC president Maram Jagadeeswar demanded to solve the problems of state employees గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని ఎన్టిపిసి లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు బొంకూరు శంకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల…

Students Supplying Drugs : మాదాపూర్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు

Madapur police arrested three engineering students who were supplying drugs Trinethram News : బ్రేకింగ్ మాదాపూర్ డ్రస్ సరఫరా చేస్తున్న ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ లో వారిని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు…

Other Story

You cannot copy content of this page