గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ సందర్భంగా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ సందర్భంగా రామగుండం రామ్ చరణ్ యువత జనరల్ సెక్రటరీ అఖిల్ చెర్రీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి శ్రీనివాస ధియేటర్ లో జరిగిన ఈ…

CM Revanth : అల్లు అర్జున్, రామ్ చరణ్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

అల్లు అర్జున్, రామ్ చరణ్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు..!! Trinethram News : Telangana : సినీ పెద్దలతో సమావేశంలో రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేసారు. సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సహకారం…

Ram Charan : మేమంతా ఎంతో భయపడ్డాం: రామ్ చరణ్

మేమంతా ఎంతో భయపడ్డాం: రామ్ చరణ్ Trinethram News : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిదుర్గ తేజ్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తమ కుటుంబం మొత్తం ఎంతో భయపడిందని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ వెల్లడించారు. ‘అభిమానుల దీవెనల వల్లే తేజు ఇవాళ ఇలా…

మంచి మ‌న‌సు చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. వ‌య‌నాడ్ బాధితుల‌కు రూ.కోటి విరాళం

Megastar Chiranjeevi and global star Ram Charan, who showed a good heart, donated Rs.1 crore to the victims of Wayanad Trinethram News : కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు,…

Deputy CM Bhatti : నేడు ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

Deputy CM Bhatti Vikramarka met Odisha CM Mohan Charan today Trinethram News : Hyderabad : 2015లో ఒడిస్సా రాష్ట్రం లోని అంగుల్ జిల్లాలోని నైని బొగ్గు గని సింగరేణికి కేటాయించారు. ఈ బొగ్గు గని ప్రారంభం,…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో రాం చరణ్ దంపతులు

Trinethram News : తిరుపతి జిల్లా:మార్చి 27ఈరోజు సినీ నటుడు రాంచరణ్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సంద ర్భంగా రాంచరణ్…తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు…

అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం

Trinethram News : హైదరాబాద్ అయోధ్య కార్యక్రమానికి రామ్ చరణ్ జోడీకి ఆహ్వానం అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. రామమందిర ట్రస్టు ప్రతినిధులు ఈ జోడీని ఆహ్వానించారు.…

మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన

అనంతపురం జిల్లా మంత్రి ఉషశ్రీ చరణ్ సంచలన ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో నేను పెనుకొండ నుంచి పోటీ చేస్తున్నా అధిష్టానం నుంచి నాకు ఆదిశగా ఆదేశాలు వచ్చాయి సీఎం జగన్ ఆదేశించారు..నేను పెనుకొండ వెళ్తున్నా కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించారు…

Other Story

You cannot copy content of this page