ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందే “ఆదివాసి గిరిజన సంఘం”

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవలసిందే “ఆదివాసి గిరిజన సంఘం”. ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్: ఆదివాసీ గిరిజన సంఘంఅల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ. ముఖ్య మంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయవసిందే?రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టాలి.…

గిరిజన విద్యుత్తు క్యాలెండర్ ఆవిష్కరణ

గిరిజన విద్యుత్తు క్యాలెండర్ ఆవిష్కరణ అరకులోయ,త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్.జనవరి 23. అరకువేలిలో దొన్నుదొర నివాస గృహంలో నేడు రాష్ట్ర గిరిజన విద్యుత్ శాఖ క్యాలండర్, డైరీ లను ఆవిష్కరణ జిరిగింది.అనంతరం విద్యుత్ శాఖ ఏఈ,లైన్ మెన్ లతో సమావేశం ఏర్పాటు…

గిరిజన బాల బాలికలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్ని దుస్తుల వితరణ!

గిరిజన బాల బాలికలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్ని దుస్తుల వితరణ!!రోటరీ క్లబ్ సేవల పై హర్షం వ్యక్తం చెసిన గిరిజన నాయకులు. అల్లూరి సీతారామరాజు.జిల్లా త్రినేత్రం న్యూస్. జనవరి 22. అనంతగిరి మండలం కాశీపట్నం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల…

నాణ్యత లేని నాసిరకం రోడ్లు”భారత వనిలో ఇంకా ఎంతకాలం ప్రభుత్వ, అధికారులకు, గుత్తేదారులుకూ, పత్రిక ముఖంగా గిరిజన సంఘం !నాయకుడు, జి చిన్నబాబు నిలదిత

నాణ్యత లేని నాసిరకం రోడ్లు”భారత వనిలో ఇంకా ఎంతకాలం ప్రభుత్వ,అధికారులకు,గుత్తేదారులుకూ,పత్రిక ముఖంగా గిరిజన సంఘం !నాయకుడు,జి చిన్నబాబు నిలదిత అరకులోయ,త్రినేత్రం న్యూస్, జనవరి 22. ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గెమ్మెల చిన్న బాబు మాట్లాడుతూ , కూటమి నేతలు…

Vikas Yojana : గిరిజన గుడెల్లో (పి.వి.టీ.జి) వికాస్ యోజన కు అరకొర నిధులు

గిరిజన గుడెల్లో (పి.వి.టీ.జి) వికాస్ యోజన కు అరకొర నిధులు(గిరీ నేత చిన్నబాబు) అల్లూరిజిల్లా అరకులోయ,జనవరి 21,త్రినేత్రం న్యూస్. అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ సంఘం వలస ,దాబు గుడా గ్రామంలో పర్యటన చేసి పీఎంపీ జన్ మాన్…

సొంత వారి హననం ఇంకా యెంత కాలం, గిరిజన నాయకుడు అప్పలరాజు దొర

సొంత వారి హననం ఇంకా యెంత కాలం, గిరిజన నాయకుడు అప్పలరాజు దొర. అల్లూరి సీతారామరాజు జిల్లా:త్రినేత్రం న్యూస్, జనవరి 20. దండకారణ్యంలో మారణకాండ దృష్టి లో ఉంచుకొని ఆదివాసి నాయకుడూ తన అవేదనను పత్రిక ముఖంగా వేళ్ళబుచ్చారు.ఎదుటి మనిషి ప్రాణం…

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

స్మార్ట్ షాక్ బోగి మంటల్లో విద్యుత్ ఛార్జీల బిల్లులు దగ్ధం.అధికార పక్షం పై గిరిజన సంఘం నిరసన. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ . అల్లూరిజిల్లా అరకులోయ/ త్రినేత్రం న్యూస్. జనవరి :14 రాష్ట్ర ప్రభుత్వం…

ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థి నిల ఆరోగ్యం పై నిర్లక్ష్య వైఖరి !

ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థి నిల ఆరోగ్యం పై నిర్లక్ష్య వైఖరి !ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎస్ ఐసుబాబు. అల్లూరి జిల్లా అరకులోయ.జనవరి 9.త్రినేత్రం న్యూస్. సిరగం పంచాయతీ పీవీటీజీ గ్రామమైన దిబ్బ వలస కీ చెందినా సోడాపల్లి రత్న.(తండ్రి కృష్ణారావు)అరకువేలి మండలం…

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్

రియల్ ఎస్టేట్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి,గిరిజన నాయకులుపై జరిగిన దాడి ఖండించండి,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్. అల్లూరి జిల్లా అరకువేలి మండలం త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి :8 అనంతగిరి మండలం…

గిరిజన ప్రాంతలలో డెత్ సర్టిఫికెట్ లేనివారికి గ్రామసభ పంచనామా మ్యుటెక్షన్ అమలు చేయాలి

గిరిజన ప్రాంతలలో డెత్ సర్టిఫికెట్ లేనివారికి గ్రామసభ పంచనామా మ్యుటెక్షన్ అమలు చేయాలి అల్లూరి జిల్లా, అరకులోయ టౌన్, త్రినేత్రం న్యూస్ స్టాప్ రిపోర్టర్ జనవరి 8 అరకు వ్యాలీ మండలం పద్మపురం గ్రామ పంచాయతీ లో, ప్రత్యేక రెవిన్యూ సదస్సు…

Other Story

You cannot copy content of this page