మహిళా కమిషన్ కు క్షమాపణలు చెప్పిన వేణుస్వామి

మహిళా కమిషన్ కు క్షమాపణలు చెప్పిన వేణుస్వామి Trinethram News : Telangana : హీరో నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్న వేణు స్వామి.. గతంలో నాగచైతన్య, శోభిత లు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని…

హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదివాసి గిరిజన సంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం

హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆదివాసి గిరిజన సంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.20: అరకు వేలి ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో ఆదివాసీ…

మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా

మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు…

Manchu Manoj : మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా

మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా Trinethram News : Telangana : మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు…

మోహన్‌బాబు క్షమాపణలు చెప్పాలి: జర్నలిస్టులు

మోహన్‌బాబు క్షమాపణలు చెప్పాలి: జర్నలిస్టులు Trinethram News : Hyderabad : Dec 10, 2024, మీడియా ప్రతినిధులపై దాడికి దిగిన నటుడు మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ శివారు జల్‎పల్లిలో ఉన్న మోహన్…

నటి కస్తూరి తెలుగుజాతికి క్షమాపణలు చెప్పాలి

నటి కస్తూరి తెలుగుజాతికి క్షమాపణలు చెప్పాలి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ Trinethram News : తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తెలుగు జాతికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం అవనిగడ్డలో…

తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పిన బాబా రామ్‌దేవ్

Trinethram News : పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించిన విషయంలో యోగా గురు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇద్దరూ హాజరయ్యారు. గత విచారణలో వారిద్దరికీ…

ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

Trinethram News : Mar 31, 2024, ఫోన్ ఆర్డర్ చేస్తే రాయి వచ్చింది.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్ఖరీదైన స్మార్ట్ ఫోన్ బుక్ చేసిన ఓ కస్టమర్ కు షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి…

Other Story

You cannot copy content of this page