ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 12 10 at 22.31.09

TRINETHRAM NEWS

మోహన్‌బాబు క్షమాపణలు చెప్పాలి: జర్నలిస్టులు

Trinethram News : Hyderabad : Dec 10, 2024,

మీడియా ప్రతినిధులపై దాడికి దిగిన నటుడు మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ శివారు జల్‎పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయ్యాలని డిమాండ్ చేశారు. పోలీసులు తక్షణమే మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని.. లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page