BRS Party : కార్యకర్తలకు అండగా brs పార్టీ

కార్యకర్తలకు అండగా brs పార్టీ డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్-బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా ధీమా-కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్టం అభివృద్ధి పథంలో ప్రయాణం-ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి, జనవరి…

BRS కార్యకర్తలకు భీమా, ధీమా

BRS కార్యకర్తలకు భీమా, ధీమా.డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.BRS పార్టీ తమ కార్యకర్తలకు అండగా ఉంటుందని, brs పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో…

టీడీపీ కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం

Trinethram News : కుప్పం,చిత్తూరు జిల్లా కుప్పం మహిళల ముఖాముఖి సమావేశాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం చూస్తుండగా టీడీపీ కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనం ఢీకొన్న కారు ప్రమాదంలో రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామానికి చెందిన చెందిన చలమయ్య (32)…

జనసేన క్రియాసీలక కార్యకర్తలకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్ కల్యాణ్

Trinethram News : రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందచేస్తున్న పవన్ కళ్యాణ్. నేడు కృష్ణా,ప్రకాశం జిల్లాల్లోని 14 మంది కార్యకర్తల కుటుంబాలకు కేంద్ర కార్యాలయంలో ఆర్థిక సహాయం అందచేయనున్న…

తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలకు మనవి

Trinethram News : జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం రేపు ఉదయం 9:00 గంటలకు బాపట్ల మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ…

వైసీపీ కార్యకర్తలకు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే వాసుబాబు బంపర్ ఆఫర్

Trinethram News : విశాఖ వైసీపీ కార్యకర్తలకు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే వాసుబాబు బంపర్ ఆఫర్ సంక్రాంతి సందర్భంగా కార్యకర్తలకు కోడి, క్వార్టర్ పంపిణీ సొంత కాలేజీలో టోకెన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వాసుబాబు పోలీసులు వెళ్లడంతో కాలేజీ డోర్లు మూసివేత…

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆహ్వానం దీ.02.01.2024 న మధ్యాహ్నం 2.45 గంటలకు రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణ .సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు శ్రీ.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండ గ్రామంలో జరిగే ప్రజా పాలన…

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

Other Story

You cannot copy content of this page