ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్

టీడీపీ-బీజేపీ-జనసేన అధినాయకత్వాల మధ్య జరుగుతున్న పొత్తులు..కొన్ని నియోజకవర్గాలపైనే కమలం పార్టీ గురి.! శివ శంకర్. చలువాది చంద్రబాబు- పవన్‌ వేర్వేరుగా ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో జరుపుతున్న చర్చలు ఫలించి పొత్తులు కుదిరే అవకాశం ఉంది. దీంతో బీజేపీ టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో…

ఏపీలో పోలీసు వ్యవస్థ పతనం.. డీజీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలి.. మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తోందని ఆగ్రహం మార్టూరు, క్రోనూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్న పోలీసు వ్యవస్థ కళ్లముందే పతనం అవుతున్నా…

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం?

ఏపీలో తెలంగాణ మంత్రుల ప్రచారం? Trinethram News : హైదరాబాద్‌:జనవరి 26ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలను ప్రచారం చేయించాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఫిబ్రవరి 15…

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత.. నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ యాజమాన్యాల సంఘం నిర్ణయం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రస్తుతం అడ్మిషన్‌లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్స అందించనున్నట్టు వెల్లడి కొత్తగా రోగులను చేర్చుకోబోమని…

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు వివాహ నమోదుకు ఇకపై రూ.500 చెల్లించాల్సిందే సెలవు రోజుల్లో అయితే రూ.5 వేలు ఫీజు మ్యారేజ్ రికార్డుల పరిశీలనకు ఇప్పుడున్న రూ.1 ఫీజు రూ.100 కు పెంపు

ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు

కాక పుడుతున్న ఏపీ రాజకీయాలు…ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు.. ఏపీ ఎన్నికలకు రంగం సిద్ధమైందా?. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రాజకీయ పార్టీలతో పాటు.. ఎలక్షన్ కమిషన్…

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల…

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం

ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ.. 10 రోజులపాటు కొనసాగనున్న కులగణన ప్రక్రియ.. నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న వాలంటీర్లు.. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈ…

ఈసీ ఆదేశాలతో ఏపీలో పలువురు తహసీల్దార్లు బదిలీ

Trinethram News : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో పలువురు తహశీల్దార్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జోన్-4 పరిధిలోని 21 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ సీసీఎన్ఏ కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీ అయిన…

ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది !

ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది ! శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఓ…

You cannot copy content of this page